NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రూ.2,000 నోట్ల మార్పిడికి తొందరేం లేదు, బ్యాంకులకు పరుగెత్తకండి: ఆర్‌బీఐ గవర్నర్
    తదుపరి వార్తా కథనం
    రూ.2,000 నోట్ల మార్పిడికి తొందరేం లేదు, బ్యాంకులకు పరుగెత్తకండి: ఆర్‌బీఐ గవర్నర్
    రూ.2,000నోట్ల మార్పిడికి తొందరేం లేదు, బ్యాంకులకు పరుగెత్తకండి: ఆర్‌బీఐ గవర్నర్

    రూ.2,000 నోట్ల మార్పిడికి తొందరేం లేదు, బ్యాంకులకు పరుగెత్తకండి: ఆర్‌బీఐ గవర్నర్

    వ్రాసిన వారు Stalin
    May 22, 2023
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి లేదా ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నందున్న వినియోగదారులు తొందరపడొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ)గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.

    ఇంకా సమయం ఉన్నందున మూకుమ్మడిగా బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదని స్పష్టం చేశారు. రూ.2,000 నోట్లను మార్చుకునే క్రమంలో హెచ్-1బీ వీసాదారులతో సహా నాన్-రెసిడెంట్ భారతీయులు (ఎన్ఐఆర్‌లు) ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదన్నారు.

    రూ.2,000 కరెన్సీ ఉపసంహరించుకోవాలని ఆదేశించినప్పటికీ, ఈ నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతున్నాయని ఆర్ బి ఐ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. దుకాణదారులు ఈ నోట్లను స్వీకరించడానికి నిరాకరించకూడదని దాస్ పేర్కొన్నాడు.

    కరెన్సీ

    వినియోగదారులకు చిరిగిన నోట్లను జారీ చేయొద్దు: ఆర్‌బీఐ

    సెప్టెంబర్ 30 నాటికి దాదాపు అన్ని రూ. 2,000 నోట్లు తిరిగి బ్యాంకులకు వస్తాయని శక్తికాంత దాస్ తెలిపారు.

    అయితే రూ.2వేల నోట్లను మార్చుకునే క్రమంలో వినియోగదారులకు తడిసిన లేదా చిరిగిన నోట్లను జారీ చేయవద్దని బ్యాంకులను కోరారు.

    ఎండలు మండుతున్న నేపథ్యంలో బ్యాంకులకు వచ్చే కస్టమర్ల కోసం వాతావరణానికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు సూచించారు.

    నాలుగేళ్ల క్రితమే రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ
    కరెన్సీ
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఆర్ బి ఐ

    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఫైనాన్స్
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ప్రకటన
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ప్రకటన
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం

    కరెన్సీ

    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు వ్యాపారం
    చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్  ఆర్ బి ఐ
    రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన ఆర్ బి ఐ
    రూ.2000నోట్లను ఆర్‌బీఐ రద్దు చేయడానికి కారణాలు ఇవే ఆర్ బి ఐ

    తాజా వార్తలు

    ఉత్తర ఇటలీని ముంచెత్తిన వరదలు; 9మంది మృతి; ఫార్ములా వన్ రేసు రద్దు ఇటలీ
    'గో ఫస్ట్' విమాన సర్వీసుల రద్దు మే 26 వరకు పొడిగింపు విమానం
    హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు హైదరాబాద్
    అనారోగ్యంతో బీజేపీ ఎంపీ రత్తన్ లాల్ కటారియా కన్నుమూత హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025