NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా కీలక భేటీ
    తదుపరి వార్తా కథనం
    Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా కీలక భేటీ
    పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా కీలక భేటీ

    Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా కీలక భేటీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2025
    08:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

    ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఉగ్రవాద ఘటనపై ఇరువురు నేతలు సమీక్షించారని అధికారులు వెల్లడించారు.

    ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశం దాదాపు 30 నిమిషాలపాటు కొనసాగింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం తొలిసారిగా ప్రధాని మోదీ, ఒమర్ అబ్దుల్లా కలిసి సమావేశమయ్యారు.

    ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.

    Details

    ద్వైపాక్షిక సంబంధాలపై మరోసారి దృష్టి

    ఈ దాడికి లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ఉగ్రవాద సంస్థ "ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత స్వీకరించింది.

    ఈ దాడిలో పాకిస్థాన్ ఆర్మీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రమేయం ఉందని గుర్తించడంతో భారత్ - పాకిస్థాన్ మధ్య గల సవాళ్లు మళ్లీ ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

    పీఓకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్)పై భారత్ చర్యలు తీసుకుంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం జరగడం మరింత ఆసక్తికరంగా మారింది.

    ఈ పరిణామాలతో జమ్ముకశ్మీర్ లో భద్రతా పరిస్థితులు, ద్వైపాక్షిక సంబంధాలపై మరోసారి దృష్టి కేంద్రీకరించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధానితో భేటీ అయిన జమ్ముకశ్మీర్ సీఎం

    JKNC posts on 'X': " Chief Minister J&K Omar Abdullah called on the Prime Minister Narendra Modi in New Delhi and discussed various issues, including last week’s Pahalgam Terror Attack." pic.twitter.com/j085qsHQ9Q

    — ANI (@ANI) May 3, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒమర్ అబ్దుల్లా
    నరేంద్ర మోదీ
    జమ్ముకశ్మీర్
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా

    ఒమర్ అబ్దుల్లా

    Omar Abdullah: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా తొలి తీర్మానం అదే: ఒమర్‌ అబ్దుల్లా భారతదేశం
    Omar Abdullah: నేడే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..   జమ్ముకశ్మీర్
    Omar Abdullah: జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణం భారతదేశం
    Omar Abdullah: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. పునరుద్ధరణ కోసం తీర్మానాన్ని ఆమోదించిన ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్  ఆర్టికల్ 370

    నరేంద్ర మోదీ

    PM Modi: ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు.. ఆనందం, విజయం కలగాలని ప్రధాని ట్వీట్ యోగి ఆదిత్యనాథ్
    Nidhi Tewari :ప్రధానమంత్రి మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియామకం.. ఆమె ఎవరంటే..! భారతదేశం
    Modi-Stalin:డీలిమిటేషన్‌పై ఆందోళన..ప్రధాని మోదీతో అత్యవసర భేటీకి సమయం కోరిన స్టాలిన్ ఎం.కె. స్టాలిన్
    Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుమతిస్తే.. మోదీకి మహాసభతో సన్మానం: సీఎం రేవంత్‌ రేవంత్ రెడ్డి

    జమ్ముకశ్మీర్

    Jammu Kashmir: జమ్మూ-కశ్మీర్‌లో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి ఆరోపణలు.. విచారణ ప్రారంభించిన సైన్యం  భారతదేశం
    Omar Abdullah: ఇంకా మౌనంగా ఉండలేను.. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం ఒమర్ అబ్దుల్లా
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగి ముగ్గురు మృతి! భారీ వర్షాలు
    Terror attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. 27 మంది పర్యాటకులు మృతి భారతదేశం

    కేంద్ర ప్రభుత్వం

    Not Indians: వలసదారుల చేతికి సంకెళ్ళు, గొలుసులు.. కేంద్రం క్లారిటీ  భారతదేశం
    Nitin Gadkari : వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్‌ ఛార్జీలపై భారీ ఉపశమనం..? నితిన్ గడ్కరీ
    Sonia Gandhi: తక్షణమే జనగణన చేపట్టాలి.. కేంద్రాన్ని డిమాండ్ చేసిన సోనియా గాంధీ సోనియా గాంధీ
    8th Pay Commission : 8వ వేతన సంఘం అప్‌డేట్..50 లక్షల మంది ఉద్యోగులకు లాభం ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025