NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi: పహల్గామ్ దాడి-కాల్పుల విరమణపై స్పష్టత ఇవ్వాలి : ప్రధానికి రాహుల్ లేఖ
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi: పహల్గామ్ దాడి-కాల్పుల విరమణపై స్పష్టత ఇవ్వాలి : ప్రధానికి రాహుల్ లేఖ
    పహల్గామ్ దాడి-కాల్పుల విరమణపై స్పష్టత ఇవ్వాలి : ప్రధానికి రాహుల్ లేఖ

    Rahul Gandhi: పహల్గామ్ దాడి-కాల్పుల విరమణపై స్పష్టత ఇవ్వాలి : ప్రధానికి రాహుల్ లేఖ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2025
    02:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

    పార్టీ సీనియర్‌ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడి, అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ అంశాలపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు.

    ఈ నేపథ్యంలో పార్లమెంటులో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కీలక అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

    Details

    రాజకీయాలకతీతంగా సమిష్టి కృషి అవసరం

    ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే రాజకీయాలకతీతంగా సమిష్టి కృషి అవసరమని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.

    ఇక రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కూడా ఇదే దిశగా స్పందించారు.

    పహల్గామ్ ఉగ్రదాడి, భారత్-పాక్ కాల్పుల విరమణ అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు

    . కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందిస్తుందని తనకు నమ్మకముందని ఖర్గే తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఇండియా

    తాజా

    Rahul Gandhi: పహల్గామ్ దాడి-కాల్పుల విరమణపై స్పష్టత ఇవ్వాలి : ప్రధానికి రాహుల్ లేఖ నరేంద్ర మోదీ
    Operation Sindoor: మే 12న భారత్-పాక్ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు భారతదేశం
    operation sindoor: పుల్వామాలో వ్యూహం మేమే అమలు చేసాం : పాక్‌ వాయుసేనాధికారి పాకిస్థాన్
    Rajnath Singh: భారత రక్షణ సామర్థ్యంలో కొత్త అధ్యాయం.. లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి యూనిట్ ప్రారంభం రాజ్‌నాథ్ సింగ్

    నరేంద్ర మోదీ

    PM Modi: పరిపాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదు: ప్రధాని మోదీ భారతదేశం
    PM Modi- JD Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక సమావేశం  దిల్లీ
    PM Modi- JD Vance: ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, వాన్స్‌ సమీక్ష.. సాంకేతికత,రక్షణపై దృష్టి  భారతదేశం
    PM Modi: సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లిన మోదీ.. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు హాజరు భారతదేశం

    ఇండియా

    Jagjit Singh Dallewal:132 రోజుల తర్వాత నిరవధిక నిరాహార దీక్ష విరమించిన జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ పంజాబ్
    Fastest Century in IPL: ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే..గేల్ రికార్డుకు మరోసారి గుర్తు!  ఐపీఎల్
    India-France: భారత్-ఫ్రాన్స్ భారీ ఒప్పందం.. రూ.63,000 కోట్లతో రాఫెల్-ఎం యుద్ధవిమానాలు! ఫ్రాన్స్
    Indian Railways: తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం తిరుపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025