NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sessions of Parliament: దక్షిణాదిలో పార్లమెంట్ సెషన్స్.. వైసీపీ ఎంపీ గురుమూర్తి కొత్త ప్రతిపాదన!
    తదుపరి వార్తా కథనం
    Sessions of Parliament: దక్షిణాదిలో పార్లమెంట్ సెషన్స్.. వైసీపీ ఎంపీ గురుమూర్తి కొత్త ప్రతిపాదన!
    దక్షిణాదిలో పార్లమెంట్ సెషన్స్.. వైసీపీ ఎంపీ గురుమూర్తి కొత్త ప్రతిపాదన!

    Sessions of Parliament: దక్షిణాదిలో పార్లమెంట్ సెషన్స్.. వైసీపీ ఎంపీ గురుమూర్తి కొత్త ప్రతిపాదన!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 02, 2024
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ సమావేశాలను దక్షిణాదిలో నిర్వహించాలనే డిమాండ్‌ను వైసీపీ ఎంపీ గురుమూర్తి ముందుకు తెచ్చారు.

    ఆయన దిల్లీ వాతావరణ పరిస్థితుల కారణంగా పార్లమెంట్ సమావేశాలు దక్షిణ భారతదేశంలో నిర్వహించాల్సిన అవసరాన్ని వివరించారు.

    దిల్లీలో వేసవిలో ఉక్కపోత, శీతాకాలంలో చలిలాంటి ప్రతికూల పరిస్థితులు, అలాగే వాయు కాలుష్యం సభ్యుల పనితీరును ప్రభావితం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడుతున్నారు.

    1950వ దశకంలోనే దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలనే డిమాండ్ మొదలైందని తెలిపారు.

    1968లో ఎంపీ ప్రకాశ్‌వీర్‌ శాస్త్రి ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు కూడా ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

    అప్పటి కేరళ, మైసూరు రాష్ట్రాలు పార్లమెంట్ సమావేశాలకు మౌలిక వసతులు కల్పిస్తామని ప్రతిపాదించాయి.

    Details

    రెండోవ రాజధానిగా హైదరాబాద్

    అయితే ప్రభుత్వ విరుద్ధత కారణంగా ఈ ప్రతిపాదన ఆమోదం పొందకపోయింది.

    ప్రస్తుతం దేశంలోని ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య పన్నుల పంచాయతీ, డిలిమిటేషన్, సీట్ల తగ్గింపులో వివాదాలున్న నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం జాతీయ సమైక్యతకు దోహదం చేస్తుందని ఆయన చెప్పారు.

    అంబేద్కర్ కూడా గతంలో హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా సూచించారని, ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌ను పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి సరైన ప్రాంతంగా భావించే ఆలోచన ఉంచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్
    దిల్లీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    పార్లమెంట్

    Gorantla Madhav: లోక్‌సభలోకి చొరబడిన దుండగుడిని చితకబాదిన ఎంపీ గోరంట్ల మాధవ్  లోక్‌సభ
    Parliament Security Breach:8 మంది సిబ్బందిని సస్పెండ్ చేసిన లోక్ సభ సెక్రటేరియట్  భారతదేశం
    Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరో నిందితుడు అరెస్ట్ దిల్లీ
    PM Modi: పార్లమెంటు భద్రతా లోపంపై మొదటిసారి స్పందించిన మోదీ.. ఏమన్నారంటే?  నరేంద్ర మోదీ

    దిల్లీ

    Air Pollution : దిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. ఏక్యూఐ 300కి చేరిన గాలి నాణ్యత! వాయు కాలుష్యం
    Water Shortage: యమునా నదిలో విషపూరిత నురగలు.. దిల్లీ వాసులకు నీటి కష్టాలు ఇండియా
    Delhi Pollution: టపాసుల మోత.. దిల్లీలో దట్టమైన పోగ.. అంధకారమైన రహదారులు వాయు కాలుష్యం
    Delhi air pollution: ఢిల్లీలో కొనసాగుతున్న ప్రమాద ఘంటికలు.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025