NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణలో శివలింగాన్ని పోలిన పర్షియన్ శాసనం లభ్యం 
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణలో శివలింగాన్ని పోలిన పర్షియన్ శాసనం లభ్యం 
    Telangana: తెలంగాణలో శివలింగాన్ని పోలిన పర్షియన్ శాసనం లభ్యం

    Telangana: తెలంగాణలో శివలింగాన్ని పోలిన పర్షియన్ శాసనం లభ్యం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 11, 2024
    02:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలోని నాగర్‌కర్నూల్ నుండి శ్రీశైలంకి వెళ్లే దారిలో అమ్రాబాద్ మండలంలో కొల్లంపెంట దగ్గర అడవిలో ఒక అరుదైన శివలింగం కనిపించింది.

    ఈ శివలింగంపై పర్షియన్ శాసనం లభ్యమైనట్లు భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.

    ఇది నిజాం కాలపు శాసనమని తెలిసింది. ఇంతకు మునుపు ఎక్కడా శివలింగంపై శాసనం లభించిన దాఖలా లేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.

    నస్తాలిక్ కాలిగ్రఫీ శైలిలో ఉన్న ఈ పర్షియన్ శాసనం ఒక శిలపై చెక్కబడింది, ఇది శివలింగాన్ని పోలి ఉంటుంది.

    Details 

    లింగంపై తెలుగులో కూడా చెక్కిన శాసనపంక్తులు

    ఈ శాసనం హైదరాబాద్ నవాబు (8వ) నిజాముల్ ముల్క్ ఆసఫ్ జా, ముకరం ఉద్ దౌలా బహదూర్ కొలువులోని జైన్ చంద్ర అనే రెవెన్యూ అధికారి 1350 హిజ్రి 3వ జిల్హిజి అంటే 1932 ఏప్రిల్ 9వ తేదీన అక్కడి బంజరులో మొక్కలు నాటించారు.

    ఈ విషయాన్ని లింగంపై శాసన రూపంలో నమోదు చేశారు. అదే లింగంపై తెలుగులో కూడా చెక్కిన శాసనపంక్తులు కనిపిస్తున్నాయని ఆ ఫోటో సమకూరలేదని హరగోపాల్ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు  భారతదేశం
    Trump - Ramaphosa Meeting: సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి ఆరోపణలు.. తిప్పికొట్టిన సిరిల్ రామఫోసా డొనాల్డ్ ట్రంప్
    Kumki elephants: కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక.. బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్
    Earthquake: గ్రీస్‌లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ గ్రీస్

    తెలంగాణ

    Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి  బడ్జెట్ 2024
    Telangana Budget: తెలంగాణ బడ్జెట్ @ రూ.2,75,891 కోట్లు.. ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు బడ్జెట్ 2024
    Telangana Budget: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రుణమాఫీపై కీలక ప్రకటన  రేవంత్ రెడ్డి
    Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్‌ పాయిజన్‌.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత  పెద్దపల్లి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025