NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ 
    PM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ

    PM Modi: బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు: ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Nov 25, 2023
    03:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

    తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని మోదీ అన్నారు.

    రాష్ట్రంలోని ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు వెల్లడించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.

    తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం అధికార పార్టీకి ఏటీఎంలా మారినట్లు దుయ్యబట్టారు.

    తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ రైతుల కష్టాలు కేసీఆర్ సర్కారు ఏ మాత్రం పట్టడం లేదన్నారు.

    మోదీ

    బీజేపీ ఏం చెబితే అదే చేస్తుంది: మోదీ 

    బీజేపీ ఏం చెబితే అదే చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది వరకు ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ హామీని తాము నిలబెట్టుకున్నామన్నారు.

    ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా రిజర్వేషన్లును అమలుకు మార్గాన్ని సగమనం చేసినట్లు పేర్కొన్నారు.

    అలాగే అయోధ్య రామమందిరాన్ని కూడా నిర్మించామన్నారు. తాము హామీ ఇచ్చామంటే.. కచ్చితంగా నెరవేర్చి తీరుతామన్నారు.

    నిజామాబాద్‌లో పసుపు బోర్డును చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని, తమ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు.

    అలాగే, ఎస్సీ వర్గీకరణకు మద్దతు నిలుస్తామని చెప్పారు. తెలంగాణలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    బీజేపీ
    తాజా వార్తలు

    తాజా

    SCR:ప్రయాణికులకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్..చ‌ర్ల‌ప‌ల్లి- విశాఖ‌పట్టణం మ‌ధ్య  ప్ర‌త్యేక రైళ్లు  ప్రత్యేక రైళ్లు
    NTR Birthday: ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా హృతిక్ సర్ప్రైజ్‌..'వార్ 2' నుంచి మాస్ అప్‌డేట్ రెడీ!  జూనియర్ ఎన్టీఆర్
    Hyderabad: హైదరాబాద్‌లో చెరువుల భూములపై భారీ స్థాయిలో ఆక్రమణలు, నిర్మాణాలు.. టీజీఆర్‌ఏసీ నివేదికలో కీలక అంశాలు  హైదరాబాద్
    Mumbai Indians: ముంబై జట్టులోకి విధ్వంసకర ఆటగాడు? ముంబయి ఇండియన్స్

    నరేంద్ర మోదీ

    తలలు తెగే చోటుకు పెట్టుబడులు ఎలా వస్తాయ్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు  రాజస్థాన్
    నేడు నిజామాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన  నిజామాబాద్
    KTR: 'మోదీజీ ఈ మూడు హామీలను మరిచారా?'.. ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నిజామాబాద్

    బీజేపీ

    భారత్-పాక్ మ్యాచ్‌లో 'జై శ్రీరాం' నినాదాలపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్.. తీవ్రంగా స్పదించిన బీజేపీ  ఉదయనిధి స్టాలిన్
    టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా లంచాల ఆరోపణల వెనుక ఉన్నది మాజీ సన్నిహితుడేనా? లోక్‌సభ
    కేసీఆర్ చనిపోతే రూ.5లక్షలు.. కేటీఆర్ మరణిస్తే రూ.10లక్షలు ఇస్తాం: బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్  ధర్మపురి అరవింద్
    BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. ఖరారైన బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు తెలంగాణ

    తాజా వార్తలు

    Chandrababu bail: చంద్రబాబుకు భారీ ఊరట.. హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు  చంద్రబాబు నాయుడు
    ఆపిల్, ట్విట్టర్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వ్వవస్థాపకులు, సీఈఓలు వీరే  ఫ్లిప్‌కార్ట్
    Telangana Election: బీఎస్పీ మీటింగ్‌లో కూలిన టెంట్.. 15మందికి గాయాలు  వేములవాడ
    UFO: ఇంఫాల్ విమానాశ్రయంపై గుర్తు తెలియని వస్తువు కోసం రాఫెల్ జెట్లతో గాలింపు  మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025