NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ
    రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ

    PM Modi: రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 13, 2024
    01:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా వైద్య విద్య అందుబాటులోకి రానుందని తెలిపారు.

    ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్ష మెడికల్ సీట్లను పెంచామని, రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తామని మోదీ వైద్య విద్యార్థులకు హామీ ఇచ్చారు.

    దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా ఉన్న 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు' ద్వారా సామాన్యులు మెరుగైన ఆరోగ్య సేవలు పొందుతున్నారని, దాదాపు నాలుగు కోట్ల మందికి ఇది ప్రయోజనం చేకూర్చిందని వివరించారు.

    వివరాలు 

    దర్భంగాలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన

    బిహార్‌లోని దర్భంగా ప్రాంతంలో జరిగిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ, దేశ ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేసి, రూ.12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.

    అంతేకాక, బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొనియాడారు.

    గత ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు ఫలితం లేకుండా పోయాయని, కానీ నీతీశ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉందని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    నితీష్ కుమార్
    బిహార్

    తాజా

    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం

    నరేంద్ర మోదీ

    PM Modi: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. ప్రధాని నరేంద్ర మోదీ పూణె పర్యటన రద్దు భారతదేశం
    PM Modi:మూడు పరమ రుద్ర సూపర్‌కంప్యూటింగ్ సిస్టమ్‌లను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ  భారతదేశం
    Mann Ki Baat: ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' ప్రోగ్రాం.. మరో మైలురాయి దిశగా ముందుకు! భారతదేశం
    Amit Shah: ఖర్గే ఆరోగ్యంగా ఉండి.. 2047 నాటి వికసిత్‌ భారత్‌ను చూడాలి: అమిత్‌ షా అమిత్ షా

    నితీష్ కుమార్

    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ తేజస్వీ యాదవ్
    దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    అందరం కలిసి ముందుకు సాగుతాం, బీజేపీని సున్నాకు తగ్గించడమే లక్ష్యం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ

    బిహార్

    Bihar: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. ఒకరు మృతి  భారతదేశం
    Car Overturned In Begusarai: హోలీ పండుగ రోజు విషాదం.. కారు గోతిలో బోల్తా పడి కుటుంబంలోని ముగ్గురు మృతి  రోడ్డు ప్రమాదం
    Fire Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్‌ పేలి.. చిన్నారి సహా 8 మందికి తీవ్రగాయాలు  భారతదేశం
    Bihar: బీహార్‌లో జేడీయూ నేతపై కాల్పులు.. పాట్నా-గయా రహదారిని దిగ్బంధించిన మద్దతుదారులు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025