PM Modi: మహా కుంభమేళాను సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవంగా ఖ్యాతి పొందిన మహాకుంభమేళా (Kumbh Mela)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు.
ఈ వేడుక జరుగుతున్న ప్రయాగ్రాజ్కు కొద్దిసేపటి క్రితం చేరుకున్న ఆయన, త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
మొదట ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి అరైల్ ఘాట్కు వెళ్లారు.
అనంతరం, ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహా కుంభమేళా (Kumbh Mela) జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు.
ఆపై త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ సమయంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయనతో కలిసి బోటులో ప్రయాణించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బోటు లో ప్రయాణిస్తున్న ప్రధాని
I am feeling bad that despite Modi taking stock of the preparations for Maha Kumbh, yogi let him down
— Dr Nilima Srivastava (@gypsy_nilima) January 30, 2025
Modi even took a cruise on the Ganga
But someone added music to it because parliament was discussing Constitution that day pic.twitter.com/Zq9oTfQVGe