NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోడీ. రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి
    తదుపరి వార్తా కథనం
    PM Modi: అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోడీ. రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి
    అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోడీ. రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి

    PM Modi: అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోడీ. రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి

    వ్రాసిన వారు Stalin
    ద్వారా సవరించబడింది Sirish Praharaju
    May 07, 2024
    11:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 నియోజక వర్గాల్లో ఈ రోజు లోక్ సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ జరుగుతోంది.

    ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లోని నిషాన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    ప్రధాని మోడీని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు.

    లోక్ సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

    చాలామంది చదువుకున్న యువత తమ ఓటుహక్కును వినియోగించుకోవట్లేదు అంట.

    ఈ నేపథ్యంలో ప్రధాని గతంలో కూడా యువతకు ఓటుపై అవగాహన ప్రసంగాలు చేశారు. ఇప్పుడు కూడా అదే స్పూర్తితో ఓటు వేయమని పిలుపునిచ్చారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మీడియాతో మాట్లాడుతున్న మోదీ 

    #WATCH | Ahmedabad, Gujarat: After casting his vote, PM Modi says, "Today is the third phase of voting. There is great importance of 'Daan' in our country and in the same spirit, the countrymen should vote as much as possible. 4 rounds of voting are still ahead. As a voter in… pic.twitter.com/K4svEIanmQ

    — ANI (@ANI) May 7, 2024

    Details 

    ఎన్నికల పోరులో  ప్రముఖ నేతలు

    లోక్ సభ ఎన్నికల్లో 17.24 కోట్ల మంది ఓటర్లు తమఓటు హక్కు వినియోగించు కోవడానికి అర్హులు.

    నేటి ఎన్నికల పోరులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు చాలామంది ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు.

    1300 మందికి పైగా అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    నరేంద్ర మోదీ

    Dwarka Expressway: నేడు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    మోదీ జోక్యంతో ఉక్రెయిన్‌పై అణు దాడిని విరమించుకున్న పుతిన్; అమెరికా నివేదిక వెల్లడి  రష్యా
    PM Modi: అభివృద్ధిని చూసి 'ఇండియా' కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదు: ప్రధాని మోదీ తాజా వార్తలు
    DRDO 'మిషన్ దివ్యాస్త్ర' విజయవంతం.. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు  రక్షణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025