NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఐఐటీ, ఐఐఎమ్​, ఎన్​ఐటీ, ఎయిమ్స్​లు నవ భారతాన్ని నిర్మిస్తాయి : నరేంద్ర మోదీ
    తదుపరి వార్తా కథనం
    ఐఐటీ, ఐఐఎమ్​, ఎన్​ఐటీ, ఎయిమ్స్​లు నవ భారతాన్ని నిర్మిస్తాయి : నరేంద్ర మోదీ
    ఐఐటీ, ఐఐఎమ్​, ఎన్​ఐటీ, ఎయిమ్స్​లు నవ భారతాన్ని నిర్మిస్తాయి : నరేంద్ర మోదీ

    ఐఐటీ, ఐఐఎమ్​, ఎన్​ఐటీ, ఎయిమ్స్​లు నవ భారతాన్ని నిర్మిస్తాయి : నరేంద్ర మోదీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 30, 2023
    06:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలతోనే భారత విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సాధిస్తున్నాయని మోదీ తెలిపారు.

    తాజాగా QS గ్లోబల్ ర్యాకింగ్స్​లోనూ భారత వర్సిటీలు సత్తా చాటుకున్నాయని మోదీ గుర్తు చేశారు. ఒక దశలో దిల్లీ యూనివర్సిటీ పరిధిలో కేవలం 3 కాలేజీలు మాత్రమే ఉండేవన్న మోదీ, ఇప్పడు ఆ సంఖ్య 90కు చేరుకున్నాయన్నారు.

    2014లో కేవలం 12 భారత విద్యాసంస్థలు మాత్రమే అంతర్జాతీయ ర్యాంకుల్లో ఉన్నాయని, ఇప్పుడు ఆ సంఖ్య 45కు చేరుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.

    ఐఐటీ, ఐఐఎమ్​, ఎన్​ఐటీ, ఎయిమ్స్​ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగిందని మోదీ వెల్లడించారు.

    DETAILS

    ఆ 4 జాతీయ సంస్థలే నవ భారతాన్ని నిర్మిస్తాయి : నరేంద్ర మోదీ

    ఐఐటీ, ఐఐఎమ్​, ఎన్​ఐటీ, ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థలే నవ భారతాన్ని నిర్మిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఒకప్పుడు మన దేశం బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండేదని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు.

    ఇప్పుడు ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ఈ మేరకు టాప్ 5 దేశాల సరసన స్థానం సంపాదించామన్నారు.

    తొలుత విశ్వవిద్యాలయం ఆవరణలో మూడు కొత్త భవనాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం దేశ, విదేశాల నుంచి విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తదితరులు​ పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    దిల్లీ

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    నరేంద్ర మోదీ

    భారత్‌లో వీలైనన్ని ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేయడానికి కృషి చేస్తున్నాం: అమెరికా  వీసాలు
    మిల్లెట్ ప్రయోజనాలపై ప్రత్యేక పాట; గ్రామీ విజేత ఫాలుతో కలిసి రాసి, పాడిన మోదీ ప్రధాన మంత్రి
    'NMODI': కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు; అమెరికాలో ఓ భారతీయుడి వీరాభిమానం  ప్రధాన మంత్రి
    యూఎన్ హెడ్ ఆఫీస్‌లో మోదీ ఆధ్వర్యంలో యోగా డే: 180 దేశాల ప్రతినిధులు హాజరు  యోగ

    దిల్లీ

    మణిపూర్‌లో హింసను అరికట్టాలని అమిత్ షా ఇంటి ఎదుట 'కుకీ' తెగ మహిళల నిరసన  మణిపూర్
    అమెరికాలో డేంజర్ బెల్స్.. న్యూయార్క్ నగరాన్ని కప్పేసిన పొగ అమెరికా
    మనీష్ సిసోడియాను తలుచుకొని అరవింద్ కేజ్రీవాల్ కంటతడి  అరవింద్ కేజ్రీవాల్
    హైదరాబాద్ వరల్డ్ ర్యాంక్ 202... అత్యంత ఖరీదైన నగరాల్లో భాగ్యనగరం హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025