NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష నేతల బృందం; మణిపూర్ పరిస్థితిపై మెమోరాండం అందజేత
    తదుపరి వార్తా కథనం
    రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష నేతల బృందం; మణిపూర్ పరిస్థితిపై మెమోరాండం అందజేత

    రాష్ట్రపతిని కలిసిన ప్రతిపక్ష నేతల బృందం; మణిపూర్ పరిస్థితిపై మెమోరాండం అందజేత

    వ్రాసిన వారు Stalin
    Aug 02, 2023
    06:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని 'ఇండియా' కూటమికి చెందిన 31 మంది ప్రతిపక్ష నేతల బృందం బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మణిపూర్‌లో పరిస్థితిపై మెమోరాండం సమర్పించారు.

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ మణిపూర్‌లో పర్యటించి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేలా ఒత్తిడి తేవాలని రాష్ట్రపతికి ప్రతిపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు.

    రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. అందరం రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించినట్లు పేర్కొన్నారు.

    మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యాలు, పునరావాసం, ఇతర పరిస్థితులపై రాష్ట్రపతికి వివరించామన్నారు.

    ప్రతిపక్షాలు

    మణిపూర్ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు పంపాలి : ఖర్గే

    మణిపూర్ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు ఎంపిక చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు ఖర్గే చెప్పారు.

    ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో పరిస్థితులు కొంతైనా మెరుగు అవుతాయని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మణిపూర్‌లో పర్యటించి రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణ దిశగా అడుగులు వేయాలన్నదే తమ ప్రధాన ఉద్దేశం అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు.

    మణిపూర్‌లో ఘర్షణ కారణంగా 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 500 మందికి పైగా గాయపడినట్లు, 5,000పైగా ఇళ్లు దగ్ధమైనట్లు, దాదాపు 60,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని కాంగ్రెస్ పార్టీ మెమోరాండం పేర్కొంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాష్ట్రపతి భవన్‌లో ప్రతిపక్ష నేతలు

    92 दिनों से मणिपुर में हिंसा जारी है, पर प्रधानमंत्री जी अब तक वहाँ नहीं गये, उसके बारे में अब तक संसद में नहीं बोले !

    मोदी सरकार लोकतंत्र, संविधान और संसदीय परंपराओं के तहत नहीं चलना चाहती।

    महामहिम राष्ट्रपति जी से आज INDIA पार्टियों का प्रतिनिधिमंडल मिला और मणिपुर में शांति… pic.twitter.com/vxNO6xfEZD

    — Mallikarjun Kharge (@kharge) August 2, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ద్రౌపది ముర్ము
    ఇండియా
    ప్రతిపక్షాలు
    రాష్ట్రపతి

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ద్రౌపది ముర్ము

    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు గణతంత్ర దినోత్సవం
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము బడ్జెట్
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    ఇండియా

    INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే  తాజా వార్తలు
    Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్ నెట్ ఫ్లిక్స్
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్

    ప్రతిపక్షాలు

    Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్ బెంగళూరు
    Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు బెంగళూరు
    PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు బెంగళూరు

    రాష్ట్రపతి

    యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము
    బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు తెలంగాణ
    నెల్లుట్ల సర్పంచ్‌కు జాతీయస్థాయి పురస్కారం; రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగం  జనగామ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025