NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ..  రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
    తదుపరి వార్తా కథనం
    PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ..  రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
    నేడు విశాఖకు ప్రధాని మోదీ.. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

    PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ..  రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 08, 2025
    09:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    మోదీ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు విశాఖకు చేరుకోనున్నారు. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ వరకూ రోడ్ షో నిర్వహిస్తారు.

    ఈ రోడ్ షోలో ప్రధాని వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. బహిరంగసభ కోసం ఏర్పాటుచేసిన వేదికను ఇప్పటికే మంత్రులు పర్యవేక్షించారు.

    సభా ప్రాంగణాన్ని SPG తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. సభా ప్రాంగణానికి 5 వేల మంది పోలీసులు పహారాగా ఉన్నారు.

    Details

    26 ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాటు

    మొత్తం 35 మంది ఐపీఎస్ అధికారులు ఈ పర్యటనను పర్యవేక్షిస్తున్నారు. మోదీ పర్యటనలో భాగంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయి.

    విశాఖ రైల్వే జోన్ ప్రధానంగా ఇవి అందులో ఉన్నట్లు సమాచారం. బహిరంగసభలో ప్రధాని దాదాపు గంట సేపు పాల్గొంటారు.

    సభ ప్రాంగణంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా బ్లాకులు ఏర్పాటు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల కోసం వీవీఐపీ పాసులు జారీ చేశారు.

    సభకు వచ్చే ప్రజల సౌకర్యార్థం 26 ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. రోడ్ షో మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు సభ కోసం పెద్దఎత్తున జనాలను తరలించేందుకు వేలాది బస్సులు సిద్ధం చేశారు.

    Details

    కిలోమీటర్ మేర ర్యాలీ

    ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది సభకు హాజరుకావాలని కూటమి నేతలు ప్రణాళికలు రూపొందించారు. విశాఖపట్నం నగరం ప్రధాని పర్యటనకు ప్రత్యేకంగా అలంకరించారు.

    2 లక్షల 8 వేల కోట్ల రూపాయల విలువైన పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ INS డేగా వద్ద ప్రధానికి స్వాగతం పలుకుతారు.

    అక్కడి నుంచి రోడ్ షో నిర్వహించారు. సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ వరకు సుమారు కిలోమీటర్ మేర ర్యాలీ సాగుతుంది.

    అనంతరం పెద్దఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    విశాఖపట్టణం
    పవన్ కళ్యాణ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Canada: కెనడాలో విద్యాభ్యాసం ఇప్పుడు భారతీయులకు తలకుమించిన భారం.. కొత్త నిబంధనలతో స్టడీ పర్మిట్లలో భారీ కోత..! కెనడా
    Preity Zinta: పంజాబ్‌ కింగ్స్‌ జట్టులో అంతర్గత ఘర్షణలు.. కోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా ! ఐపీఎల్
    Miss world 2025: శిల్పకళా వేదికగా మిస్‌ వరల్డ్‌ టాలెంట్‌ ఫినాలేలో 24 దేశాల అందగత్తెలు పోటీ తెలంగాణ
    Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్‌ 2లో అగ్నిప్రమాదం  వైజాగ్

    నరేంద్ర మోదీ

    Putin India tour: త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్లాదిమిర్ పుతిన్
    PM Modi: ప్రధాని మోదీకి గయానా, బార్బడోస్ అత్యున్నత గౌరవం.. 19కి పెరిగిన అంతర్జాతీయ అవార్డుల సంఖ్య  భారతదేశం
    PM Modi: విదేశీ పర్యటను ముగించుకొని స్వదేశానికి బయలుదేరిన మోదీ  భారతదేశం
    PM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ మహారాష్ట్ర

    విశాఖపట్టణం

    విశాఖపట్టణం హార్బర్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. ప్రమాదంలో బూడిదైన 23 ఫిషింగ్ బోట్లు  అగ్నిప్రమాదం
    Vizag Accident: స్కూలు పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు వైజాగ్
    Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్
    Gas Cylinder Leak: విశాఖలో గ్యాస్ లీక్ ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత  ఆంధ్రప్రదేశ్

    పవన్ కళ్యాణ్

    Pawan Kalyan: తిరుమల శ్రీవారిని దర్శించిన పవన్‌ కళ్యాణ్.. ప్రాయశ్చిత దీక్ష విరమణ  జనసేన
    Pawan Kalyan: సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ ప్రకటించిన పవన్.. కీలక అంశాలు ఇవే..! భారతదేశం
    Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై మధురైలో కేసు.. కారణమిదే!  ఉదయనిధి స్టాలిన్
    Pawan Kalyan: ఉద్యోగ భద్రత కోసం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీఆర్‌డబ్ల్యూఎస్‌ ల్యాబ్‌ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్

    చంద్రబాబు నాయుడు

    Chandra Babu: విశాఖ-అమరావతి మార్గంలో వేగవంతమైన మార్పులు : చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్
    AP Mega Dsc-2024: ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా.. ఎందుకంటే! ఆంధ్రప్రదేశ్
    GIS Electricity: రాష్ట్రంలో తొలి జీఐఎస్‌ విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    Chandra Babu: సీ ప్లేన్ ద్వారా విజయవాడ నుంచి శ్రీశైలంకు చంద్రబాబు.. పున్నమి ఘాట్‌లో ట్రయల్ రన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025