NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PAC: పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. సభ్యులు ఎవరెవరంటే..?
    తదుపరి వార్తా కథనం
    PAC: పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. సభ్యులు ఎవరెవరంటే..?
    పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. సభ్యులు ఎవరెవరంటే..?

    PAC: పీఏసీ చైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. సభ్యులు ఎవరెవరంటే..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 22, 2024
    05:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) కొత్త ఛైర్మన్‌గా జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నియమితులయ్యారు.

    పీఏసీ సభ్యులుగా ఎన్నికైనవారిలో శ్రీరాం రాజగోపాల్, బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు, కోళ్ల లలిత కుమారి, విష్ణు కుమార్ రాజు ఉన్నారు.

    అసెంబ్లీ కమిటీ హాలులో ప్రాధాన్య ఓట్ల విధానంలో ఈ ఎన్నికలు జరగడం గమనార్హం.

    ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును బ్యాలెట్ పత్రాల ద్వారా వినియోగించుకున్నారు.అసెంబ్లీ ఆర్థిక కమిటీలో సభ్యత్వం పొందాలంటే, ఏ పార్టీకి అయినా కనీసం 18 మంది సభ్యులు ఉండాలి.

    కానీ వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉండటంతో, ముగ్గురు వైసీపీ సభ్యులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.

    వివరాలు 

    ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా పీఏసీ ఛైర్మన్ ఎన్నికలు

    ఎమ్మెల్యేల కోటాలో 9 స్థానాలకు సంబంధించి మొత్తం 10 నామినేషన్లు రాగా, ఈ కారణంగా పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది.

    ఇదే సమయంలో, ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా పీఏసీ ఛైర్మన్ ఎన్నికలు జరగడం విశేషం.

    అంతేకాక, పీఏసీ ఛైర్మన్ పదవి సాధారణంగా ప్రతిపక్షానికి అప్పగించే ఆనవాయితీ ఉంది.

    అయితే, ఈసారి అధికారపక్షం ఆ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడానికి సహకరించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో, పోలింగ్ ద్వారా పీఏసీ ఛైర్మన్ ఎన్నిక పూర్తి కావడం జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్

    GIS Electricity: రాష్ట్రంలో తొలి జీఐఎస్‌ విద్యుత్తు ఉప కేంద్ర నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    Ayyannapatrudu: ఏపీ అసెంబ్లీలో త్వరలో కాగిత రహిత కార్యకలాపాలు: అయ్యన్నపాత్రుడు భారతదేశం
    free gas cylinders: ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు విశేష స్పందన.. 5 రోజులలో.. 20.17 లక్షల బుకింగ్‌లు! భారతదేశం
    Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పామాయిల్‌ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025