NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi: ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తాం: రైతులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi: ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తాం: రైతులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ
    Rahul Gandhi: ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తాం: రైతులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ

    Rahul Gandhi: ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తాం: రైతులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ

    వ్రాసిన వారు Stalin
    Feb 13, 2024
    05:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పంటలకు కనీస మద్దతు ధర( MSP) ప్రకటించాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని మంగళవారం రైతులు చేస్తున్న ఆందోళనలతో దిల్లీ సరిహద్దులు రణరంగంగా మారాయి.

    ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక ప్రకటన చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే స్వామినాథన్ కమీషన్ ప్రకారం ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర) ఇస్తామని చెప్పారు.

    రాహుల్ గాంధీ చేస్తున్న 'కాంగ్రెస్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర' ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌‌లో కొనసాగుతోంది.

    ఈ క్రమంలో ఆయన రైతు సమస్యలపై స్పందించారు. దేశంలో రైతులకు అందాల్సినవి అందడం లేదన్నారు. అందుకే రైతులు దిల్లీకి వెళ్తుంటే అడ్డుకుంటున్నారన్నారు.

    రాహుల్

    ఈరోజు చారిత్రాత్మకమైనది: రాహుల్ గాంధీ

    రైతుల ఆందోళనలపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు.

    'రైతు సోదరులారా, ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు! స్వామినాథన్ కమీషన్ ప్రకారం పంటలకు ప్రతి రైతుకు చట్టపరమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

    ఈ చర్య 15 కోట్ల రైతు కుటుంబాలను వారి శ్రేయస్సుకు భరోసా ఇవ్వడం ద్వారా వారి జీవితాలను మారుస్తుంది. న్యాయ్ యాత్రలో కాంగ్రెస్ తొలి హామీ ఇదే' అని రాహుల్ ట్వీట్ చేశారు.

    రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ.. మణిపూర్‌ను బీజేపీ తగలబెట్టిందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాహుల్ గాంధీ ట్వీట్

    किसान भाइयों आज ऐतिहासिक दिन है!

    कांग्रेस ने हर किसान को फसल पर स्वामीनाथन कमीशन के अनुसार MSP की कानूनी गारंटी देने का फैसला लिया है।

    यह कदम 15 करोड़ किसान परिवारों की समृद्धि सुनिश्चित कर उनका जीवन बदल देगा।

    न्याय के पथ पर यह कांग्रेस की पहली गारंटी है।#KisaanNYAYGuarantee

    — Rahul Gandhi (@RahulGandhi) February 13, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    కాంగ్రెస్
    భారత్ జోడో న్యాయ్ యాత్ర
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రాహుల్ గాంధీ

    తెలంగాణ: కాంగ్రెస్  విజయభేరి.. సోనియా గాంధీ ప్రకటించిన 6 హామీలు ఇవే  కాంగ్రెస్
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు  అసెంబ్లీ ఎన్నికలు
    ఒకవైపు గాంధీ, మరోవైపు గాడ్సే: బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు  కాంగ్రెస్
    బీజేపీ, కాంగ్రెస్ పోస్టర్ వార్.. రాహుల్ ను రావణ్ అనడంపై మండిపడ్డ జైరాం రమేశ్ నరేంద్ర మోదీ

    కాంగ్రెస్

    Student Letter : CM రేవంత్ రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని లేఖ.. ఎందుకంటే?  రేవంత్ రెడ్డి
    Congress: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌.. సచిన్‌కు కీలక బాధ్యతలు  తెలంగాణ
    KTR: కాంగ్రెస్‌ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పుట్ట: కేటీఆర్‌  కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    Kalvakuntla kavitha: కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి: ఎమ్మెల్సీ కవిత ధ్వజం  కల్వకుంట్ల కవిత

    భారత్ జోడో న్యాయ్ యాత్ర

    Rahul Gandhi: రామమందిరం ప్రారంభోత్సవం అనేది మోదీ ఫంక్షన్: రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ
    Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి  కాంగ్రెస్
    Rahul Gandhi: 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో రాహుల్ గాంధీ బస్సుపై దాడి  రాహుల్ గాంధీ
    Assam: రాహుల్ గాంధీపై కేసు.. అసోంలో పోలీసులు వర్సెస్ కాంగ్రెస్.. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత  రాహుల్ గాంధీ

    తాజా వార్తలు

    US Consulate: ముంబైలోని అమెరికన్ కాన్సులేట్‌ను పేల్చేస్తాం: బెదిరింపు మెయిల్ ముంబై
    OTT: ఓటీటీలో 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్ట్రీమింగ్!  అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌
    Kalki 2898 AD : రిలీజ్ కాకముందే వైరల్ అవుతున్న 'కల్కి' సంగీత ప్రదర్శన  కల్కి 2898 AD
    Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025