NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు షాక్..బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు
    తదుపరి వార్తా కథనం
    రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు షాక్..బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు
    బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు

    రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు షాక్..బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 18, 2023
    11:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం రెండు కీలక కమిటీలను ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజేకు కమిటీల్లో చోటు దక్కలేదు.

    జైపూర్‌ లో సభ్యత్వ నమోదు, కోర్ కమిటీ సమావేశాలకు రాజే గైర్హాజరయ్యారు.మరోవైపు త్వరలో మూడో కమిటీని ప్రకటించనున్నారు.

    దీనిపై స్పందించిన రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అరుణ్ సింగ్, రాజే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్నారు. వసుంధర బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, 2 సార్లు సీఎంగా పనిచేశారు. తామంతా రాజేను గౌరవిస్తాం, ఎన్నికల్లో ప్రచారం చేస్తారన్నారు.

    ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర నేతలు ప్రచారం చేస్తారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.రాజేకు చాలా పనులు అప్పగించామని, ఆమె ప్రచారంలో పాల్గొంటారని జోషి స్పష్టంచేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వసుంధర రాజే మా సీనియర్ నేత, ఆమెకు చాలా పనులు అప్పగించాం : జోషి 

    #WATCH | Jaipur: Union Minister Pralhad Joshi says, "Vasundhara Raje is our senior leader...We have involved her in several programs and will continue to do so in future as well." https://t.co/DxHEENFImg pic.twitter.com/fhHoUbDRsK

    — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 17, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    రాజస్థాన్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    బీజేపీ

    2024లో హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తా; చిరాగ్ పాశ్వాన్ సంచలన ప్రకటన చిరాగ్ పాశ్వాన్
    PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Karnataka: డిప్యూటీ స్పీకర్‌ను అగౌరవపర్చిన 10మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు కర్ణాటక
    KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  కిషన్ రెడ్డి

    రాజస్థాన్

    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    రాజస్థాన్‌: ఆర్మీ ప్రాక్టిస్‌లో అపశృతి; జైసల్మేర్‌లో 3 ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్ ఆర్మీ
    మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం భూపేంద్ర యాదవ్
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025