NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajya Sabha : నాకు పెళ్లెంది, కోపం రాదన్న చైర్మన్.. రాజ్యసభలో సరదా సంభాషణ
    తదుపరి వార్తా కథనం
    Rajya Sabha : నాకు పెళ్లెంది, కోపం రాదన్న చైర్మన్.. రాజ్యసభలో సరదా సంభాషణ
    నాకు పెళ్లెంది, కోపం రాదన్న చైర్మన్.. రాజ్యసభలో సరదా సంభాషణ

    Rajya Sabha : నాకు పెళ్లెంది, కోపం రాదన్న చైర్మన్.. రాజ్యసభలో సరదా సంభాషణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 03, 2023
    05:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్ హింసాకాండ జ్వాలల నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్లమెంట్‌లో గురువారం నవ్వులు విరిశాయి.

    రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్య జరిగిన సంభాషణతో సభ్యులంతా పగలబడి నవ్వారు.

    రాజకీయ నినాదాలకు కాసేపు విరామం ఇచ్చి, ఆనందించారు.

    రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ రూల్ 267 కు ప్రాధాన్యం ఇస్తూ సభను వాయిదా వేసి, మణిపూర్ సమస్యలపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.

    బుధవారం రాజ్యసభ చైర్మన్‌ను కలిసినప్పుడు ఆయన ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.

    Details

    తాను ఎప్పుడూ కోపంగా లేనన్న జగదీప్ ధన్‌కర్

    దీంతో వెంటనే స్పందించిన చైర్మన్ జగదీప్ ధన్‌కర్.. తనకు పెళ్లి అయి 45 ఏళ్లు దాటిందని, తనను అంతా నమ్మాలని, తాను ఎప్పుడు కోపంగా లేనని చెప్పగానే సభ్యులంతా గట్టిగా నవ్వేశారు.

    పీ.చిదంబరం గొప్ప సీనియర్ అడ్వకేట్ అని, ఓ సీనియర్ అడ్వకేట్‌గా కోపం ప్రదర్శించే హక్కు తమకు లేదని, ఈ స్టేట్ మెంట్ దయచేసి సవరించుకోవాలని ఆయన కోరాడు.

    దీనిపై ఖర్గే స్పందిస్తూ మీరు కోపాన్ని ప్రదర్శించకపోయినా లోలోపల కోపంగా ఉంటారని చెప్పడంతో సభ్యులు మరోసారి నవ్వుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్యసభ
    మణిపూర్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    రాజ్యసభ

    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా లోక్‌సభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    మణిపూర్

    Manipur violence: మణిపూర్‌లో హింసను పెంచేందుకు సుప్రీంకోర్టు వేదిక కాకూడదు: సీజేఐ సుప్రీంకోర్టు
    మణిపూర్‌లో మహిళ దారుణ హత్య; 9మంది అరెస్టు  ఇంఫాల్
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మణిపూర్‌లో ఘోరం.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025