NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ramagundam: రామగుండంలో సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు.. రూ.29,344 కోట్లతో అంగీకారం
    తదుపరి వార్తా కథనం
    Ramagundam: రామగుండంలో సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు.. రూ.29,344 కోట్లతో అంగీకారం
    రామగుండంలో సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు.. రూ.29,344 కోట్లతో అంగీకారం

    Ramagundam: రామగుండంలో సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు.. రూ.29,344 కోట్లతో అంగీకారం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 06, 2024
    09:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభుత్వ రంగ విద్యుత్తు దిగ్గజ సంస్థ ఎన్‌టీపీసీ, దేశవ్యాప్తంగా రూ.80,000 కోట్లతో 6,400 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి తమ బోర్డు ఆమోదం తెలిపినట్లు మంగళవారం ప్రకటించింది.

    ఇందులో తెలంగాణలోని రామగుండంలో ఉన్న సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ (3x800=2400 మెగావాట్ల) నిర్మాణం కోసం రూ.29,344.85 కోట్లతో పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

    Details

    దేశవ్యాప్తంగా  76,443 మెగావాట్ల విద్యుదుత్పత్తి

    ఇక మధ్యప్రదేశ్‌లో గదర్వర సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ (2x800 మెగావాట్ల) రూ.20,445.69 కోట్లతో నిర్మించనున్నారు.

    అదే విధంగా బిహార్‌లో నబినగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ (3x800 మెగావాట్ల)ను రూ.29,947.91 కోట్లతో నిర్మించేందుకు ఎన్‌టీపీసీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    ప్రస్తుతం ఎన్‌టీపీసీ సంస్థ దేశం మొత్తం 76,443 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Stock market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 873 పాయింట్లు, నిఫ్టీ 261 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ రేట్లు తగ్గింపు! హైదరాబాద్
    New Car Purchase: కొత్త కారు కొనాలనుకుంటే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! కార్
    Bengaluru: గుంతలమయంగా బెంగళూరు రోడ్లు.. రూ.50లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిన వ్యక్తి  బెంగళూరు

    తెలంగాణ

    Kaleshwaram Project: స‌వ‌రించేదాకా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల నింపొద్దు భారతదేశం
    Telangana Liquor Sales: వెయ్యి కోట్ల మందు విక్రయం.. మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు! ఇండియా
    Singareni Coal: దేశంలోనే సింగరేణి బొగ్గు ధరలు అత్యధికం.. విద్యుత్ సంస్థలపై అధిక భారం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
    TGPSC: టీజీపీఎస్సీ గ్రూప్-1మెయిన్ హాల్ టికెట్లు విడుదల ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025