NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తమిళనాడు: విద్యాలయాలకు మళ్లీ వేసవి సెలవుల పొడిగింపు 
    తదుపరి వార్తా కథనం
    తమిళనాడు: విద్యాలయాలకు మళ్లీ వేసవి సెలవుల పొడిగింపు 
    తమిళ సర్కారు కీలక నిర్ణయం

    తమిళనాడు: విద్యాలయాలకు మళ్లీ వేసవి సెలవుల పొడిగింపు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 06, 2023
    03:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్కూల్ పిల్లలకు సంబంధించిన అంశంపై తమిళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

    రాష్ట్రంలో ఇంకా భయంకరమైన ఎండలు కొనసాగుతుండటం వల్ల పాఠశాలలకు ఇచ్చిన వేసవి సెలవులను అక్కడి ప్రభుత్వం పొడిగించింది.

    గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ కింది తరగతుల వారికి ఇలా పొడిగింపు ఇచ్చారు.

    జూన్ 1న : ఆరో తరగతి నుంచి పదో తరగతి,

    జూన్ 5న : ఒకటో తరగతి నుంతి ఐదో తరగతి

    అయితే ఈ మేరకు పాఠశాలలు రీ ఓపెన్ అవ్వాల్సింది.

    కానీ తమిళనాడు వ్యాప్తంగా వేసవి వేడి సెగలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో తాజాగా సెలవులను పొడిగించింది తమిళనాడు ప్రభుత్వం.

    qwqw

    ఓ వైపు ఎండల వేడి, మరోవైపు వర్షాల లేమితోనే పొడిగింపు 

    తమిళనాడులో ఓ వైపు భానుడు నిప్పులు చిమ్మడం ఆగకపోవడం, మరోవైపు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ నెల 11 వరకు సమ్మర్ హాలీడేస్ ను పొడిగిస్తున్నామని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు.

    2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 6 నుంచి 10 తరగతులతో పాటు ఇంటర్ విద్యార్ధులకు జూన్ 12న,

    1-5 తరగతులకు జూన్ 14న విద్యాలయాలు పున ప్రారంభం కానున్నట్లు వివరించారు.

    రీ ఓపెన్ తేదీలు :

    జూన్ 12న : 6 నుంచి 10 తరగతులతో పాటు ఇంటర్ విద్యార్ధులకు రీ ఓపెన్

    జూన్ 14న : 1 - 5 తరగతుల చిన్నారులకు కొత్త తరగతులు ప్రారంభం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    తమిళనాడు

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి భారతదేశం
    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక ఎలక్ట్రిక్ వాహనాలు
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! గవర్నర్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి గవర్నర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025