NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం
    తదుపరి వార్తా కథనం
    సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం
    సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం

    సింగరేణి కార్మికులకు రూ.700 కోట్ల బోనస్ బొనాంజ.. దసరాకి చెల్లిస్తామన్న సీఎం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 12, 2023
    01:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్‌ బొనాంజా ప్రకటించింది. వార్షిక లాభాల్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ రూ.2184 కోట్ల లాభాలను వచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగ, కార్మికులకు రూ.700 కోట్ల ప్రొడక్షన్ బోనస్ రాబోతోంది.

    ఈ నేపథ్యంలో తమ కష్టం తిరిగి తమను చేరనుందని ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.

    ఈ సందర్భంగానే ఉద్యోగులు, కార్మికులకు లాభాల వాటాగా రూ.700 కోట్లు చెల్లిస్తామని ప్రకటించారు. దసరా నాడు ఈ బోనస్‌ అందుకుంటారని సీఎం కేసీఆర్‌ వెల్లడించడంతో ఉద్యోగులు సంతోషపడుతుండటం విశేషం.

    DETAILS

    ప్రస్తుతం ట‌ర్నోవ‌ర్‌ను రూ.33 వేల కోట్ల‌కు పెరిగింది : సీఎం కేసీఆర్

    సింగరేణిలో ఏటా ప్రభుత్వం లాభాల బోనస్‌ పెంచుతూ వచ్చింది. ఈ మేరకు కార్మికులు గత 9 ఏళ్లలో 15 శాతం నుంచి గతేడాది 30 శాతం వరకు సాధించుకున్నారు.

    పూర్తి స్థాయి మస్టర్లు చేసుకున్న కార్మికులకు రమారమి లాభాల వాటాగా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పొందే అవకాశం ఉందని అధికార వర్గాల అంచనా.

    తెలంగాణ వ‌చ్చిన కొత్తలో సింగ‌రేణి వార్షిక ట‌ర్నోవ‌ర్ కేవలం రూ.11 వేల కోట్లేనని గుర్తు చేసిన ముఖ్యమంత్రి, ప్రస్తుతం ట‌ర్నోవ‌ర్‌ను రూ.33 వేల కోట్ల‌కు పెరిగిందన్నారు.

    సంస్థలో లాభాలు రూ.300 నుంచి రూ.400 కోట్లు మాత్ర‌మే ఉండేదని, ప్రస్తుతం రూ. 2,184 కోట్లకు చేరుకుందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం
    ఉద్యోగులు

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌

    తెలంగాణ

    హైదరాబాద్‌లోని పబ్‌లో వన్యప్రాణుల ప్రదర్శన; సోషల్ మీడియాలో వీడియో వైరల్  జూబ్లీహిల్స్
    సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం  సిరిసిల్ల
    తెలంగాణకు వర్ష సూచన; ఆంధ్రప్రదేశ్‌‌లో పిడుగులతో కూడిన వానలు  ఐఎండీ
    తెలంగాణలో ముగిసిన వేసవి సెలవులు; రేపటి నుంచి ఇంటర్ తరగతులు  తాజా వార్తలు

    ప్రభుత్వం

    ఏప్రిల్ 1 నుండి 12% పెరగనున్న అవసరమైన మందుల ధరలు భారతదేశం
    CCI గూగుల్ పై వేసిన ₹1,337 కోట్ల పెనాల్టీని సమర్థించిన NCLAT గూగుల్
    ITR ఫైలింగ్ లో ఇటువంటి తప్పులు చేయకండి ఆర్ధిక వ్యవస్థ
    మాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు విమానం

    ఉద్యోగులు

    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO పెన్షన్
    వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంక్
    వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు ఉద్యోగుల తొలగింపు
    ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు పెన్షన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025