NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / APSRTC: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులు..
    తదుపరి వార్తా కథనం
    APSRTC: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులు..
    ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులు..

    APSRTC: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 09, 2024
    10:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బలోపేతం దిశగా త్వరలో ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

    ఆదివారం, ఆయన రాజమహేంద్రవరం డిపో వద్ద ప్రారంభించిన 23 కొత్త బస్సులలో ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఉన్నాయి.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్తగా 1,400 బస్సులను కొనుగోలు చేసి, వాటిలో 600 బస్సులను ఇప్పటికే ప్రారంభించామన్నారు. మిగిలిన 800 బస్సులను మూడు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు.

    వివరాలు 

    ప్రభుత్వంల ఆర్టీసీని విలీనం చేసినా సమస్యలు పరిష్కరించలేదు

    గత వైసీపీ పాలనలో ఆర్టీసీ నిర్వీర్యమైందని, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులు ఆర్టీసీ స్థలాలను తమకు అనుకూలంగా ఉన్నవారికి కట్టబెట్టడానికే శ్రద్ధ చూపారని మంత్రి ఆరోపించారు.

    ప్రభుత్వంల ఆర్టీసీని విలీనం చేసినా సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు.

    ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ఆదిరెడ్డి శ్రీనివాస్,నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరాజు,కలెక్టర్‌ ప్రశాంతి,ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    ఆంధ్రప్రదేశ్

    Narendra Modi: వచ్చే వారం ఏపీ పర్యటనకు ప్రధాని రాక..? కారణం ఇదే! నరేంద్ర మోదీ
    Potula Sunita: వైసీపీకి మరో బిగ్ షాక్.. రాజీమానా చేసిన ఎమ్మెల్సీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్ పెన్షన్
    YSRCP: వైసీపీకి షాక్.. ఇద్దరు ఎంపీలు రాజీనామా..త్వరలో టీడీపీ పార్టీలోకి..  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025