NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Special Trains: దసరా,దీపావళి పండుగలకు 48 ప్రత్యేక రైళ్లు
    తదుపరి వార్తా కథనం
    Special Trains: దసరా,దీపావళి పండుగలకు 48 ప్రత్యేక రైళ్లు
    దసరా,దీపావళి పండుగలకు 48 ప్రత్యేక రైళ్లు

    Special Trains: దసరా,దీపావళి పండుగలకు 48 ప్రత్యేక రైళ్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 18, 2024
    09:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దసరా, దీపావళి, ఛాట్‌ ఫెస్టివల్స్‌ సందర్భంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

    మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. ఈ రైళ్లు అక్టోబర్ 21 నుండి నవంబర్ 27 వరకు కొనసాగుతాయి.

    నాందేడ్ నుంచి పన్వెల్: అక్టోబర్ 21 నుండి నవంబర్ 27 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో నాందేడ్ (07625) నుంచి పన్వెల్‌కు 12 ప్రత్యేక రైళ్లు.

    పన్వెల్ నుంచి నాందేడ్: అక్టోబర్ 22 నుండి నవంబర్ 28 వరకు ప్రతి మంగళ, గురువారాల్లో 12 ప్రత్యేక రైళ్లు (07626).

    వివరాలు 

    పూణె నుండి కరీంనగర్‌కు 4 ప్రత్యేక రైళ్లు

    కొచువెలి-నిజాముద్దీన్: అక్టోబర్ 11 నుండి నవంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం 8 ప్రత్యేక రైళ్లు (06071).

    నిజాముద్దీన్-కొచువెలి: అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం 8 ప్రత్యేక రైళ్లు (06072).

    పూణె-కరీంనగర్: అక్టోబర్ 21 నుండి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం పూణె నుండి కరీంనగర్‌కు 4 ప్రత్యేక రైళ్లు (01451).

    కరీంనగర్-పూణె: అక్టోబర్ 23 నుండి నవంబర్ 13 వరకు ప్రతి బుధవారం 4 ప్రత్యేక రైళ్లు (01452).

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ సికింద్రాబాద్
    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు ధర్మవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025