NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Special Trains: పండగల వేళ తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో 48 స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలివే..!
    తదుపరి వార్తా కథనం
    Special Trains: పండగల వేళ తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో 48 స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలివే..!
    పండగల వేళ తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్

    Special Trains: పండగల వేళ తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో 48 స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలివే..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 29, 2024
    02:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దసరా, దీపావళి, ఛాత్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త వినిపించారు.

    ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 48 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.. ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 5 వరకు వివిధ నగరాల మధ్య అందుబాటులో ఉంటాయి.

    కాచిగూడ - తిరుపతి, సికింద్రాబాద్ -నాగర్‌సోల్,కాకినాడ -సికింద్రాబాద్,తిరుపతి -మచిలీపట్నం మార్గాల్లో ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి.

    ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అదనపు సౌకర్యంగా ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

    ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా ప్రయాణికుల కోసం అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తోంది. డిమాండ్‌ నేపథ్యంలో 4 రైళ్లకు అదనపు స్లీపర్, ఏసీ కోచ్‌లను చేరుస్తున్నారు.

    వివరాలు 

    ప్రత్యేక రైళ్లు ఇవే.. 

    సెప్టెంబర్ 3 నుంచి విశాఖ - అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌ (20807) రైలుకు అదనపు స్లీపర్ క్లాస్, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లు శాశ్వతంగా అందుబాటులో ఉంటాయి.

    అదే విధంగా అమృత్‌సర్ - విశాఖ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌ (20808) రైలు కూడా సెప్టెంబర్ 7 నుంచి అదనపు కోచ్‌లతో ప్రయాణీకులకు సేవలందించనుంది.

    విశాఖ - నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (20811) సెప్టెంబర్ 3 నుంచి అదనపు కోచ్‌లతో అందుబాటులోకి వస్తుంది.

    అలాగే, నాందేడ్ - విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (20812) సెప్టెంబర్ 4 నుంచి మరిన్ని సౌకర్యాలతో ప్రయాణికులకు సేవలు అందించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తాజా

    Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు పంజాబ్
    Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్ హను-మాన్
    Supreme Court:'ఈడీ అన్ని పరిమితులను దాటుతోంది'..తమిళనాడు మద్యం కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే  సుప్రీంకోర్టు
    PM Modi: 'మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం'.. పహల్గామ్ ఉగ్ర దాడిపై మరోసారి ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ సికింద్రాబాద్
    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు ధర్మవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025