NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం
    తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం

    తెలంగాణ: సర్కారు పాఠశాలల్లో రాగి‌జావ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం

    వ్రాసిన వారు Stalin
    Jun 20, 2023
    02:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కీలక పనులను చేపట్టింది.

    ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న విద్యార్థులకు రాగిజావను అల్పాహారంగా అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రభుత్వం ప్రారంభించింది.

    ప్రతి విద్యార్థికి 250 మిల్లీ లీటర్ల రాగిజావను అందిస్తున్నారు. దీని ద్వారా 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,26,907 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

    విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు 20,000 ట్యాబ్‌లను పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించింది.

    రాగిజావ

    నోట్ పుస్తకాల పంపిణీ

    'తెలంగాణ విద్యా దినోత్సవం'లో భాగంగా మరికొన్ని కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపట్టినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

    మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి కార్యక్రమం కింద పునరుద్ధరించిన పాఠశాలలను మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు.

    అలాగే విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణి చేశారు. ఈ ఏడాది ప్రభుత్వం రూ.190 కోట్ల వ్యయంతో 30లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తోంది.

    ప్రభుత్వం రూ.150 కోట్ల వ్యయంతో 26 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌లను అందజేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    విద్యా శాఖ మంత్రి
    విద్యార్థులు
    తాజా వార్తలు

    తాజా

    Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌! హరిహర వీరమల్లు
    AP News: రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!  ఆంధ్రప్రదేశ్
    Weather Update: ఏపీలో ఉక్కపోత, తెలంగాణలో జల్లుల తాకిడి ఆంధ్రప్రదేశ్
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్

    తెలంగాణ

    తెలంగాణ: రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షాలు హైదరాబాద్
    తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31% వృద్ధి; 1.27లక్షల కొత్త ఉద్యోగాలు: కేటీఆర్  ఉద్యోగుల తొలగింపు
    నేనేక్కడికి వెళ్లను.. బీజేపీలోనే ఉంటా : విజయశాంతి  హైదరాబాద్
    నిండు వేసవిలో గేట్లు తెరుచుకున్న మూసీ.. 25 ఏళ్లలో ఇదే తొలిసారి భారతదేశం

    విద్యా శాఖ మంత్రి

    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023
    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం ఇండియా లేటెస్ట్ న్యూస్

    విద్యార్థులు

    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం ఇరాన్
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణ
    చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు జమ్ముకశ్మీర్

    తాజా వార్తలు

    ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం; రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు ఫిలిప్పీన్స్
    గోదావరి ఎక్స్‌ప్రెస్‌తోపాటు 14రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే  దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    Telangana Forest Dept: రీల్స్, వీడియోలు తీసేయ్, అవార్డులు పట్టెయ్  తెలంగాణ
    వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు  విశాఖపట్టణం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025