NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: 'గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024' అవార్డు ప్రకటించిన తెలంగాణ గవర్నర్‌ కార్యాలయం
    తదుపరి వార్తా కథనం
    Telangana: 'గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024' అవార్డు ప్రకటించిన తెలంగాణ గవర్నర్‌ కార్యాలయం
    'గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024' అవార్డు ప్రకటించిన తెలంగాణ గవర్నర్‌ కార్యాలయం

    Telangana: 'గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024' అవార్డు ప్రకటించిన తెలంగాణ గవర్నర్‌ కార్యాలయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 21, 2025
    08:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ గవర్నర్ కార్యాలయం తాజాగా ప్రకటించిన గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది.

    ఈ అవార్డుల కోసం మొత్తం 8 మంది ఎంపికయ్యారు.

    ఈ అవార్డులను జనవరి 26న, గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందించనున్నారు.

    ఈ అవార్డులు నాలుగు ప్రధాన రంగాల్లో - పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, మరియు సాంస్కృతిక విభాగాలకు చెందిన వ్యక్తులు, సంస్థలకు ప్రదానం చేయబడతాయి.

    గత ఐదేళ్లుగా ఉత్తమ సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలు ఈ అవార్డులకు ఎంపికయ్యారని రాష్ట్ర గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

    వివరాలు 

    అవార్డులకు ఎంపికైన వ్యక్తులు, సంస్థలు: 

    వ్యక్తులు:

    దుశర్ల సత్యనారాయణ

    అరికపూడి రఘు

    పారా ఒలింపిక్ విజేత జీవాంజి దీప్తి

    ప్రొఫెసర్ ఎం పాండురంగారావు - పిబి కృష్ణభారతి (సంయుక్తంగా)

    సంస్థలు:

    ధ్రువాంశు ఆర్గనైజేషన్

    ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి

    ఆదిత్య మెహతా ఫౌండేషన్

    సంస్కృతి ఫౌండేషన్

    ఈ అవార్డు కింద ఎంపికైన వ్యక్తులకు, సంస్థలకు రూ. 2 లక్షల నగదు, జ్ఞాపిక అందజేయబడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    తెలంగాణ

    Rythu Bharosa: సంక్రాంతి కానుకగా రైతు భరోసా.. సెల్ఫ్ డిక్లరేషన్ తప్పదా..?  భారతదేశం
    Rythu Bharosa: జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు.. ముగిసిన కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశం భారతదేశం
    Cold Wave: చలికి గజగజ వణుకుతున్న జనం.. ఒక్కసారిగా సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు భారతదేశం
    Ration Cards: సంక్రాంతి కానుకగా కొత్త రేషన్​కార్డుల దరఖాస్తులు! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025