NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్
    తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్
    భారతదేశం

    తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్

    వ్రాసిన వారు Naveen Stalin
    May 14, 2023 | 11:17 am 0 నిమి చదవండి
    తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్
    తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్

    సర్కారు పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పోషకమైన రాగి జావతో అల్పాహారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోని విద్యార్థుల డైట్ మెనూలో బెల్లం కలిపి తయారు చేసిన రాగి జావను చేర్చేందుకు అన్వేషిస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే రాగి, శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, మినరల్స్ అందించడమే కాకుండా ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

    ఇప్పటికే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అమలు

    కొందరు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయాన్నే కూలి లేదా వ్యవసాయ పనులకు బయలుదేరడంతో వారు అల్పాహారం తినలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఖాళీ కడుపుతో విద్యార్థులు చదవుపై దృష్టి సారించలేరని గ్రహించిన ప్రభుత్వం ఈ పని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే తమ విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించడం ప్రారంభించాయి. ప్రభుత్వం ఇప్పటికే అన్ని పాఠశాలల పనిదినాలలో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తుండగా, రాగి జావ విద్యార్థులకు వరం కానుంది. మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో మిల్లెట్స్‌ను చేర్చే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. హైస్కూల్ విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు సార్లు మిల్లెట్స్ అందించే అవకాశం ఉంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలంగాణ
    ప్రభుత్వం
    విద్యార్థులు
    తాజా వార్తలు

    తెలంగాణ

    ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు రాష్ట్రం
    TSRTC: విలేజ్ బస్ ఆఫీసర్ల తొలివిడత నియామకం పూర్తి టీఎస్ఆర్టీసీ
    అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం  ఎన్నికల సంఘం
    ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు; ఎప్పటి నుంచో తెలుసా? విద్యా శాఖ మంత్రి

    ప్రభుత్వం

    ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు  పాకిస్థాన్
    ముడి సోయా, సన్ ఫ్లవర్ నూనెలపై దిగుమతులపై సుంకం మినహాయింపు ధర
    కేజ్రీవాల్ సర్కారు భారీ విజయం; దిల్లీలో పాలనాధికారం రాష్ట్ర ప్రభుత్వాదేనని సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు
    తెలంగాణలో వరి విలువ ఏటికేడు రెట్టింపు తెలంగాణ

    విద్యార్థులు

    ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు ఆంధ్రప్రదేశ్
    క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే  అమెరికా
    AP SSC Results 2023: పదో తరగతి ఫలితాలు విడుదల: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్
    ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే? ఆంధ్రప్రదేశ్

    తాజా వార్తలు

    దేశంలో కొత్తగా 1,272మందికి కరోనా; యాక్టివ్ కేసులు 15,515 కోవిడ్
    కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా? బీజేపీ
    అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం  కర్ణాటక
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023