NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం 
    తదుపరి వార్తా కథనం
    భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం 
    భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం

    భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా విమర్శలను తిరస్కరించిన కేంద్రం 

    వ్రాసిన వారు Stalin
    May 17, 2023
    12:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా 'యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ 2022' నివేదికను విడుదల చేసింది. అయితే ఈ నివేదికలో భారత్‌లో మత స్వేచ్ఛ, మైనార్టీలపై దాడులను అమెరికా ప్రస్తావించింది.

    బీజేపీ మైనార్టీలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు ఈ నివేదికలో 28 సార్లు ప్రస్తావించింది.

    భారతదేశంలో మత స్వేచ్ఛపై అమెరికా తన నివేదికలో చేసిన విమర్శలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం తిరస్కరించింది. ఇది లోపభూయిష్టంగా ఉందని, పక్షపాతంగా ఉందని పేర్కొంది.

    దేశంలోని మైనారిటీల దాడులపై భారత్‌ను విమర్శిస్తూ అమెరికా నివేదికను విడుదల చేయడం ఇదే మొదటిసారి కాదు.

    అమెరికా నివేదికపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి అరిందమ్ బాగ్చి అమెరికా నివేదికపై విచారం వ్యక్తం చేశారు.

    అమెరికా

    అమెరికాతో భాగస్వామ్యాన్ని తాము విలువైనదిగా పరిగణిస్తాం: భారత్

    కొంతమంది అమెరికా అధికారులు పక్షపాతంతో రూపొందించే ఇలాంటి నివేదికలు విశ్వసనీయతను కోల్పోతాయని ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.

    అమెరికాతో భాగస్వామ్యాన్ని తాము విలువైనదిగా పరిగణిస్తామని చెప్పారు. తమకు ఆందోళన కలిగించే సమస్యలపై తన నిరసనను తెలియజేస్తామని చెప్పారు.

    వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో మత స్వేచ్ఛ నివేదిక విడుదల కావడం, అందులో భారత్‌ను విమర్శించడం గమనార్హం.

    అమెరికా

    నివేదిక ఏమి చెబుతుంది?

    అమెరికా విడుదల చేసిన నివేదికలో భారతదేశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ముఖ్యంగా భారత్‌లో అధికార పార్టీ బీజేపీ నాయకులు చేసిన విద్వేష ప్రసంగాలను దాదాపు 28సార్లు ప్రస్తావించారు.

    విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)ని 24 సార్లు, బజరంగ్ దళ్‌ను ఏడుసార్లు ఈ నివేదికలో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు చేసిన విద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలను, విభజన ప్రకటనలను కూడా ఈ నివేదిక డాక్యుమెంట్ చేసింది.

    ముస్లింలను కాల్చివేయాలని బీజేపీ నాయకుడు హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ చేసిన వ్యాఖ్యలను నివేదికలో పొందుపర్చింది. కేరళలో క్రైస్తవులు, ముస్లింలు నిర్వహించే రెస్టారెంట్లలో హిందువులు తినకుడదని మాజీ శాసనసభ్యుడు పీసీ జార్జ్ మాటలను ఈ నివేదిక కోట్ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    అమెరికా
    విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    భారతదేశం

    అతి చౌకగా లభిస్తున్న భారతదేశంలో రూపొందిన హార్లే-డేవిడ్సన్ బైక్ ఆటో మొబైల్
    కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5 ఆటో మొబైల్
    ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్ వ్యాపారం
    ఏప్రిల్ 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    అమెరికా

    రాహుల్ గాంధీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా కీలక వ్యాఖ్యలు రాహుల్ గాంధీ
    వేలాది మంది భారతీయ టెక్కీలకు గుడ్‌న్యూస్; H-1B వీసాపై అమెరికా కోర్టు కీలక తీర్పు వీసాలు
    ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఏకగ్రీవ ఎన్నిక! ప్రపంచం
    'హష్ మనీ' కేసులో ట్రంప్‌ను అరెస్టు చేస్తారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోండి డొనాల్డ్ ట్రంప్

    విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

    మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ మాల్దీవులు
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ పాకిస్థాన్
    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్ కాంగ్రెస్

    తాజా వార్తలు

    కర్ణాటకలో బీజేపీ ఓటమిని అంగీకరించిన సీఎం బసవరాజ్ బొమ్మై  బసవరాజ్ బొమ్మై
    అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం  కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా? బీజేపీ
    కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025