NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక
    తదుపరి వార్తా కథనం
    PM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక
    దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక

    PM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2025
    04:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అంతర్జాతీయ సమాజం ఆందోళన మేరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది.

    ఈ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

    ఆయన మాట్లాడుతూ, రెండు దేశాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు తెలిపారు. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

    కాల్పుల విరమణ గురించి చర్చల సందర్భంగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై చేసిన వ్యాఖ్యలు గమనార్హం.

    ఆయన, జేడీ వాన్స్‌తో మాట్లాడుతూ, పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేస్తే, భారత్ తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటుందని స్పష్టం చేసినట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    PM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక నరేంద్ర మోదీ
    APCOB: ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా గన్ని వీరాంజనేయులు నియామకం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Bob Cowper : ఆస్ట్రేలియా గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్ కన్నుమూత ఆస్ట్రేలియా
    Test Retirement: రోహిత్, విరాట్ తర్వాత మరో ప్లేయర్ టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడా?  మహ్మద్ షమీ

    నరేంద్ర మోదీ

    PM Modi- JD Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక సమావేశం  అమెరికా
    PM Modi- JD Vance: ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, వాన్స్‌ సమీక్ష.. సాంకేతికత,రక్షణపై దృష్టి  భారతదేశం
    PM Modi: సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లిన మోదీ.. రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు హాజరు భారతదేశం
    Smart City Mission: పదేళ్లలో స్మార్ట్‌ సిటీలకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసిన భారత్‌ ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025