NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Attack on Couple: హైదరాబాద్‌లో పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ.. ముగ్గురికి గాయలు 
    తదుపరి వార్తా కథనం
    Attack on Couple: హైదరాబాద్‌లో పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ.. ముగ్గురికి గాయలు 
    హైదరాబాద్‌లో పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ.. ముగ్గురికి గాయలు

    Attack on Couple: హైదరాబాద్‌లో పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ.. ముగ్గురికి గాయలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 16, 2024
    01:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్‌నగర్‌లో పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత బుధవారం నాడు మధు అనే వ్యక్తి కుటుంబం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వెళ్తుండగా, వారి పెంపుడు కుక్క హస్కీ అదే ప్రాంతంలో నివసించే ధనుంజయ్ కుటుంబ సభ్యునిపై దాడి చేసి కరిచింది.

    దీంతో వారి మధ్య వాగ్వాదం జరగడంతో అదే రోజు పోలీసులు కేసు నమోదు చేశారు.

    Details 

     శ్రీనాథ్‌పై కర్రలతో దాడి 

    ఈ ఘటనతో కోపం పెంచుకున్న ధనుంజయ్ ప్రతికారంతో రగిలిపోయాడు. దాడి చేసేందుకు అవకాశం కోసం వేచి చూశాడు.

    ఇదిలా ఉండగా..మంగళవారం సాయంత్రం మధు సోదరుడైన శ్రీనాథ్ కుక్కను తీసుకుని వాకింగ్ కు బయలుదేరాడు.

    ఇది చూసిన ధనుంజయ్ మరికొంత మంది శ్రీనాథ్‌పై కర్రలతో దాడి చేశారు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి రాజేశ్వరి, సోదరి స్వప్నపై కూడా దాడి చేసి కుక్కను కూడా కర్రలతో కొట్టారు.

    సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దంపతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

    కుక్కను వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. IPC సెక్షన్లు 147, 148,307 r/w 34, జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టంలోని సెక్షన్ 11(1) కింద కేసు నమోదు చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శ్రీనాథ్‌, శ్రీనాథ్‌ భార్యపై, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి దృశ్యాలు 

    దారుణం.. ఇంట్లోకి వచ్చిందని కుక్కపై, యజమానిపై, అతని భార్యపై దాడి

    మధురానగర్ - రహమత్ నగర్‌లో ఉండే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది.

    దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌పై, శ్రీనాథ్‌ భార్యపై, పెంపుడు… pic.twitter.com/y3gJBfSlXj

    — Telugu Scribe (@TeluguScribe) May 16, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    హైదరాబాద్

    Hyderabad: క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగు.. వీడియో వైరల్  తాజా వార్తలు
    Hyderabad: అనాజ్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం  తాజా వార్తలు
    Balakrishna Case: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు  తాజా వార్తలు
    LB Nagar accident: ఎల్‌బీ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి.. ఎస్‌ఐకి గాయాలు  ఎల్బీనగర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025