NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajasthan: తిరుపతి లడ్డూ వివాదం.. రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Rajasthan: తిరుపతి లడ్డూ వివాదం.. రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
    తిరుపతి లడ్డూ వివాదం.. రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    Rajasthan: తిరుపతి లడ్డూ వివాదం.. రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 22, 2024
    05:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదంలో కల్తీపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

    రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల ప్రసాదాలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రసాదాల సురక్షితతపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంది.

    కానుకలు, ఇతర విషయాలపై కూడా విచారణ చేయాలని స్పష్టం చేసింది.

    రాజస్థాన్ ప్రభుత్వం తన పరిధిలోని ప్రధాన దేవాలయాల ప్రసాదాలను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని కోరింది.

    సెప్టెంబర్ 23 నుంచి 26వ తేదీలోపు ఈ పరిశీలన పూర్తవ్వాల్సి తెలిపింది. ప్రస్తుతానికి 14 ఆలయాలకు మాత్రమే సర్టిఫికెట్లు ఉన్నట్లు తెలిసింది.

    Details

    రాజకీయ లబ్ధి కోసమే అసత్య ఆరోపణలు : జగన్

    తిరుపతి బాలాజీ ఆలయంలో ప్రసాదంగా అందించే లడ్డూల్లో జంతు కొవ్వు, చేప నూనె వాడినట్లు నిర్ధారణ కావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

    దేవస్థానం కార్యనిర్వాహకుడు శ్యామలరావు ఈ విషయంపై స్పందిస్తూ, గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఈ ఆరోపణలను ఖండిస్తూ, చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    ప్రభుత్వం

    తాజా

    AP Rains: అకాల వర్షానికి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు అతలాకుతలం.. స్తంభించిన జనజీవనం అనంతపురం అర్బన్
    Chikmagalur: ఊటీ, మున్నార్‌ను మర్చిపోండి... ఇప్పుడు ఈ కొత్త హిల్ వైపే అందరిచూపు!  కర్ణాటక
    Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్నులకు సిద్ధంగా ఉన్నారా? ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    USA: పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ రుణం ఇవ్వడంపై తప్పుపడుతున్న అమెరికా సైనిక వ్యూహాకర్తలు  అమెరికా

    రాజస్థాన్

    Rajasthan: కర్ణి సేన అధినేత హత్యను నిరసిస్తూ.. నేడు రాజస్థాన్ వ్యాప్తంగా బంద్  జైపూర్
    BJP: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే  బీజేపీ
    Karni Sena: కర్ణి సేన అధినేతను హత్య చేసిన ప్రధాన నిందితుడి గుర్తింపు  తాజా వార్తలు
    Rajasthan Raje : దిల్లీలో వసుంధరా రాజే.. పార్టీ అధ్యక్షుడితో మాజీ సీఎం మంతనాలు వసుంధర రాజే

    ప్రభుత్వం

    DSC Notification: గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్   తెలంగాణ
    Patnam Mahender reddy: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ
    దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు దిల్లీ
    వాన్‌పిక్‌ కేసులో ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు.. స్టేటస్‌ కోను అమలు చేయాలని ఆదేశం సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025