NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Studen Suspend from Tiss: దేశ వ్యతిరేక చర్యలతో టిస్ క్యాంపస్ నుంచి పరిశోధక విద్యార్థి సస్పెండ్
    తదుపరి వార్తా కథనం
    Studen Suspend from Tiss: దేశ వ్యతిరేక చర్యలతో టిస్ క్యాంపస్ నుంచి పరిశోధక విద్యార్థి సస్పెండ్

    Studen Suspend from Tiss: దేశ వ్యతిరేక చర్యలతో టిస్ క్యాంపస్ నుంచి పరిశోధక విద్యార్థి సస్పెండ్

    వ్రాసిన వారు Stalin
    Apr 21, 2024
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విద్యార్థి సస్పెండ్ ముంబై(Mumbai)లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్ )(Tiss)ఓ పరిశోధక విద్యార్థిని సస్పెండ్ చేసింది.

    దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నాడన్న కారణంతో రెండేళ్లపాటు తమ విద్యా సంస్థ నుంచి విద్యార్థిని సస్పెండ్ చేసింది.

    ముంబై, హైదరాబాద్, తుల్జాపూర్, గువాహటి క్యాంపస్ లలో కూడా ప్రవేశించకూడదని తీర్మానించింది.

    ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

    కేరళకు చెందిన రామాదాస్ ప్రినిశివనందన్ (30) డెవలప్ మెంట్ స్టడీస్ లో డాక్టరేట్ చేస్తున్నాడు.

    ఈ ఏడాది జనవరి 26 న రామ్ కే నామ్ అనే డాక్యుమెంటరీని క్యాంపస్ లో ప్రదర్శించిన ఘటనలో ప్రినిశివనందన్ జోక్యం ఉందని తేలుస్తూ మార్చి 7 అతడికి నోటీసు పంపించారు.

    Tiss-Student Suspended

    ఆందోళనలో పాల్గొన్నాడని సస్పెండ్​ చేశారు

    అదేవిధంగా జనవరి 26న అయోధ్య లో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రామ మందిరాన్ని అగౌరవ పరచడమే కాకుండా ఆందోళన కూడా నిర్వహించాడు.

    ప్రొగ్రెస్సివ్ స్టూడెంట్ ఫోరమ్ వేదిక ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు.

    ఆ ఆందోళనలో పీఎస్ ఎఫ్ ‌‌-టిస్ బ్యానర్ ప్రదర్శిస్తూ కనిపించాడు.

    ఇలా కనిపించడం సంస్థ పేరును దుర్వినియోగపరచడమేనని పేర్కొంటూ టిస్ విద్యా సంస్థ అతడికి నోటీసులు పంపింది.

    ఈ ఘటనతో పాటు ప్రభుత్వం నిషేధం విధించిన బీబీసీ డాక్యుమెంటరీని ఈ ఏడాది జనవరి 26న ప్రదర్శించడంలో ప్రినిశివనందన్ పాత్ర కూడా ఉందని నోటీసులో పేర్కొన్నారు.

    దీంతోపాటు భగత్ సింగ్ మెమోరియల్ లెక్చర్ కోసం వివాదాస్పద వ్యక్తిని స్పీకర్ గా ప్రినిశివనందన్ పిలిచారని కూడా అందులో పేర్కొన్నారు.

    Tiss-Mumbai

    దేశ విద్రోహ చర్యల్ని టిస్​ ఎప్పటికీ సహించదు

    ప్రజా సంస్థగా పేరొందిన టిస్ ఇటువంటి చర్యల్ని ఎప్పటికీ సహించదని, దేశ విద్రోహ కార్యకలాపాలు తమ సంస్థకు చెడ్డపేరును తెస్తాయని పేర్కొంది.

    ప్రినిశినందన్ చేసిన చర్యలన్నీ తీవ్రమైన నేరాలనే నని కూడా అందులో వెల్లడించారు.

    వ్యక్తిగత స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో ఇటువంటి చర్యలకు దురుద్దేశపూర్వకంగానే పాల్పడినట్లు నోటీసులో పేర్కొన్నారు.

    ఈ మేరకు టిస్ క్యాంపస్ డిసిప్లనరీ కమిటీ ఇతడిని క్యాంపస్ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా సిఫారసు చేసింది.

    రెండేళ్ల పాటు ఈ సస్పెండ్ కొనసాగుతుందని, దేశంలో ఉన్న ఏ టిస్ క్యాంపస్ లోకైనా ఇతడి ప్రవేశం పట్ల నిషేధం విధించింది.

    తన సస్పెన్షన్ ను ఇంటర్నల్ అథారిటీ ముందు అప్పీల్ చేస్తానని ప్రినిశివనందన్ తెలిపాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై
    హైదరాబాద్
    కేరళ

    తాజా

    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం

    ముంబై

    'ప్రీమియర్ పద్మి' టాక్సీకి బై.. బై.. ముంబైలో ఒక శకం ముగిసింది.. 6దశాబ్దాల బంధానికి తెర  తాజా వార్తలు
    ముకేష్ అంబానీకి మరోసారి బెదిరింపు మెయిల్.. రూ.400 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు  ముకేష్ అంబానీ
    Urfi Javed : రోడ్డు మీద ఉర్ఫీ జాబేద్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు (వీడియో) బాలీవుడ్
    Mumbai: కారు బీభత్సం.. ముగ్గురు మృతి,ఆరుగురికి గాయాలు  రోడ్డు ప్రమాదం

    హైదరాబాద్

    Hyderabad: పండగపూట విషాదం.. గాలిపటాలు ఎగురవేస్తూ 9 మంది మృతి  సంక్రాంతి
    1,265 Kg Laddu: హైదరాబాది ఘనత.. అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డు అయోధ్య
    ముగిసిన సంక్రాంతి.. హైదరాబాద్‌కు క్యూ పట్టిన జనాలు.. టోల్‌ ప్లాజా వద్ద రద్దీ  సంక్రాంతి
    Hyderabad Metro: 70 కిలోమీటర్లలో హైదరాబాద్ మెట్రో విస్తరణ.. రూట్ మ్యాప్ ఖరారు  మెట్రో రైలు

    కేరళ

    కేరళ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ పోలీసుల ఎదుట లొంగిపోయిన వ్యక్తి  తాజా వార్తలు
    కేరళ వరుస పేలుళ్లకు కారకుడైన మార్టిన్ ఎవరు? ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడో తెలుసుకుందాం  తాజా వార్తలు
    Kerala Tourism : మల్లు సుందర ప్రదేశాలకు వెళ్లే మైమర్చిపోతారు.. ఆహ్లాదకరం, ఆనందం పక్కా  పర్యాటకం
    మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బుల్లితెర నటి రెంజూషా మీనన్ ఆత్మహత్య ఆత్మహత్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025