NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ
    దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ
    భారతదేశం

    దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ

    వ్రాసిన వారు Naveen Stalin
    April 18, 2023 | 11:30 am 0 నిమి చదవండి
    దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ
    దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యేక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ

    తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ అదృశ్యమయ్యారని సోమవారం సాయంత్రం నుంచి ఆయన జాడ తెలియలేదని అతని కుమారుడు సుభార్గుషు రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.అయితే ముకుల్ రాయ్ మంగళవారం దిల్లీలో ప్రత్యేక్షం కావడంతో ఉత్కంఠ వీడింది. సుభార్గుషు రాయ్‌తో ఆదివారం ముకుల్ రాయ్ గొడవ జరిగినట్లు బయటకు రావడం, అలాగే కొంతకాలంగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటం వల్ల సోమవారం సాయంత్ర నుంచి ముకుల్ రాయ్ మిస్సింగ్‌పై అనేక ఊహాగానాలు వినిపించాయి.

    నేను ఇక్కడికి రావొద్దా: ముకుల్ రాయ్

    ముకుల్ రాయ్ మంగళవారం దిల్లీలో ప్రత్యేక్షం కావడంతో విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో స్పందించిన ముకుల్ తనకు దిల్లీలో పని ఉందని, తాను ఇక్కడికి రావొద్దా అని ప్రశ్నించారు. అస్వస్థతగా ఉందా? అని విలేఖరి ప్రశ్నించగా, అదేం లేదని, ప్రత్యేక పని మీద ఇక్కడికి వచ్చినట్లు రాయ్ చెప్పారు. అయితే 2021లో బీజేపీ నుంచి తృణమూల్‌లోకి చేరిన ముకుల్ దిల్లీ పర్యటనపై పలు అనుమానాలను విలేకరులు వ్యక్తం చేయగా, తాను ప్రత్యేక రాజకీయ కారణాల కోసం ఇక్కడికి రాలేదని ఖరాఖండిగా చెప్పేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    పశ్చిమ బెంగాల్
    తాజా వార్తలు
    ఎమ్మెల్యే
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    పశ్చిమ బెంగాల్

    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ హోంశాఖ మంత్రి
    శ్రీరామనవమి శోభాయాత్రలో మళ్లీ ఘర్షణలు; బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు బీజేపీ
    ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం కోల్‌కతా

    తాజా వార్తలు

    'ఓటర్లను ఏ, బీ, సీలుగా విభజించండి, వారితో ఒట్టు వేయించుకోండి'; ధర్మాన వ్యాఖ్యలు వైరల్ ధర్మాన ప్రసాద రావు
    హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు హర్యానా
    అమెరికా దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతం సిరియా
    UPI: 2022లో భారత్‌లో 88బిలియన్ల యూపీఐ లావాదేవీలు; విలువ రూ.150 ట్రిలియన్లు భారతదేశం

    ఎమ్మెల్యే

    కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు  కర్ణాటక
    ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు ఉత్తర్‌ప్రదేశ్
    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు కర్ణాటక
    నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం నాగాలాండ్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు ఉత్తర్‌ప్రదేశ్
    జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం  జమ్ముకశ్మీర్
    Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌ శరీరంలో 9 బుల్లెట్లు  ఉత్తర్‌ప్రదేశ్
    ఇన్ఫోసిస్ షేర్లు 12శాతం ఎందుకు పడిపోయినట్లు?  స్టాక్ మార్కెట్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023