NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Train Accident: ముంబైలో దారుణం.. ట్రైన్ నుంచి జారి నుంచి ఐదుగురు దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    Train Accident: ముంబైలో దారుణం.. ట్రైన్ నుంచి జారి నుంచి ఐదుగురు దుర్మరణం
    ముంబైలో దారుణం.. ట్రైన్ నుంచి జారి నుంచి ఐదుగురు దుర్మరణం

    Train Accident: ముంబైలో దారుణం.. ట్రైన్ నుంచి జారి నుంచి ఐదుగురు దుర్మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 09, 2025
    10:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబైలో ఘోరమైన రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్ క్రౌడ్‌ కారణంగా ట్రైన్‌ నుంచి పలువురు ప్రయాణికులు ట్రాక్‌పై పడిపోవడంతో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

    ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ (CST) నుంచి థానే జిల్లాలోని కేసర ప్రాంతానికి వెళ్లుతున్న రైల్లో ఈ ప్రమాదం జరిగింది.

    అధికారుల సమాచారం ప్రకారం, ట్రైన్‌లో భారీగా ప్రయాణికులు ఉండటంతో కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

    ప్రయాణికులు క్రిక్కిరిసి నిలబడి ఉండటంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో డోర్ల వద్ద వేలాడుతూ ఉన్న ప్రయాణికులు అదుపుతప్పి రైలు నుంచి కింద పడిపోయారు.

    Details

    చనిపోయిన వారిలో కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం

    మొత్తం 12 మంది ట్రాక్‌పై పడిపోయారని, అందులో ఐదుగురు దుర్మరణం పాలయ్యారని అధికారులు వెల్లడించారు.

    ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ప్రాథమిక సమాచారం ప్రకారం ఓవర్ క్రౌడింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అర్థమవుతోంది.

    మరణించిన ఐదుగురిలో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు సమాచారం. మిగిలిన వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్టు చెబుతున్నారు.

    ప్రమాదం నేపథ్యంలో ముంబైలో రైల్వే భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవెత్తుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైలు ప్రమాదం
    ముంబై

    తాజా

    Train Accident: ముంబైలో దారుణం.. ట్రైన్ నుంచి జారి నుంచి ఐదుగురు దుర్మరణం రైలు ప్రమాదం
    Errol Musk: నా కుమారుడిపై ట్రంప్ గెలిచే అవకాశం: ఎరాల్ మస్క్‌ ఎలాన్ మస్క్
    Mrunal Thakur : సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'సీతారామం' భామ మృణాల్ ఠాకూర్
    Apple WWDC 2025 : నేడు ఆపిల్ బిగ్ ఈవెంట్.. భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?  ఆపిల్

    రైలు ప్రమాదం

    పాకిస్థాన్‌: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు; 22 మంది మృతి  పాకిస్థాన్
    Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు  బెంగళూరు
    మిజోరం: రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు మృతి మిజోరం
    మధురై రైల్లో ఘోరం.. అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి, మరింత పెరిగే అవకాశం తమిళనాడు

    ముంబై

    Air India recruitment :ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్.. ముంబైలో తొక్కిసలాట విమానాశ్రయం
    Mumbai's FIRST underground metro: ముంబైలో ప్రారంభమైన మొదటి భూగర్భ మెట్రో.. దాని ప్రత్యేకత ఏమిటి, సౌకర్యాలు  భారతదేశం
    Atal Setu : అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. కాపాడిన డ్రైవర్, పోలీసులు ఇండియా
    Air India: ముంబై విమానాశ్రయంలో సిబ్బందిపై ప్రయాణికురాలి దాడి ఎయిర్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025