NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా
    తదుపరి వార్తా కథనం
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం  చెబుతుంది: అమెరికా
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు: అమెరికా

    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా

    వ్రాసిన వారు Stalin
    Mar 09, 2023
    10:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్, భారత్ మధ్య సరిహద్దు ఘర్షణలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చే సుదీర్ఘ చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వార్షిక ముప్పు నివేదిక వెల్లడించింది.

    ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశాన్ని పాకిస్థాన్ కవ్వింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోదని, సైనిక బలగాల ద్వారా ధీటైన సమాధానం చెప్పే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.

    ప్రధాని మోదీ హయాంలో భారత్ గతంలో కంటే సైనిక శక్తిలో బలంగా ఎదిగిందని చెప్పింది.

    అమెరికా

    సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్: అమెరికా

    కాశ్మీర్ సమస్య, పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదం కారణంగా భారతదేశం- పాకిస్థాన్ మధ్య సంబంధాలు తరచుగా దెబ్బతింటూ వస్తున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది.

    భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంక్షోభాలు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని నివేదిక చెబుతోంది. రెండు అణ్వాయుధ దేశాల కావడమే ఇందుకు కారణమని వివరించింది.

    2021 ప్రారంభంలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను ఇరు దేశాలు పునరుద్ధరించాయి. ఆ తర్వత నుంచి ఇరు దేశాలు తమ సంబంధాలను, ప్రశాంతతను బలోపేతం చేయడానికి మొగ్గు చూపుతున్నాయ నివేదిక పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    పాకిస్థాన్
    అమెరికా
    ఆర్మీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    భారతదేశం

    అధిక ద్రవ్యోల్బణం కారణంగా 4.4% క్షీణించిన భారతదేశ మూడవ త్రైమాసిక GDP వృద్ధి వ్యాపారం
    మన నికర విలువ ఎందుకు తెలుసుకోవాలి నికర విలువ
    బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    అదానీ గ్రూప్ స్టాక్స్ రికవరీ మార్గంలో ఉన్నాయా అదానీ గ్రూప్

    పాకిస్థాన్

    రమీజ్ భాయ్‌కు 4,5 సార్లు మెసేజ్ చేసినా.. రిప్లే ఇవ్వలేదు : పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ప్రపంచం
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    పాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్‌తో రాజకీయ నాయకులకు ఎర! ప్రపంచం

    అమెరికా

    అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్ చికిత్స; ఛాతి నుంచి చర్మం తొలగింపు జో బైడెన్
    కరోనా గురించి ఎవరెవరికి ఏం తెలుసో తెలియజేయండి; ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు ప్రపంచ ఆరోగ్య సంస్థ
    'క్యాపిటల్‌'పై దాడి చేసిన నిరసనకారులకు మద్దతుగా పాట పాడిన డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్
    ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్ కోసం హీరోతో చేతులు కలిపిన జీరో ఆటో మొబైల్

    ఆర్మీ

    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత దిల్లీ
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025