NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తర్‌ప్రదేశ్‌: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే 
    తదుపరి వార్తా కథనం
    ఉత్తర్‌ప్రదేశ్‌: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే 
    ఉత్తర్‌ప్రదేశ్‌: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే

    ఉత్తర్‌ప్రదేశ్‌: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే 

    వ్రాసిన వారు Stalin
    Sep 23, 2023
    07:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా శంకుస్థాపన చేశారు.

    యూపీలో ఇప్పటికే ఐసీసీ హోదా కలిగిన కాన్పూర్, లక్నో స్టేడియాలు ఉండగా, ఇది మూడోది.

    వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని అనేక ప్రత్యేకలతో నిర్మించనున్నారు.

    శివుడి ప్రేరణతో ఈ స్టేడియం డిజైన్‌ను ప్లాన్ చేశారు. ఇందులో త్రిశూల ఆకారపు ఫ్లడ్‌లైట్లు, చంద్రవంక ఆకారపు పైకప్పు కవర్లు, ఘాట్ మెట్లను తలపించే సీటింగ్ ఉంటాయి.

    గంజరి ప్రాంతంలో 30 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఇది ముఖభాగంలో బిల్వ పాత్ర ఆకారంలో ఉంటుంది.

    క్రికెట్

    సిట్టింగ్ కెపాసిటీ, వ్యయం ఎంతంటే?

    వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సంబంధించిన భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 121 కోట్లు వెచ్చించగా, నిర్మాణానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రూ. 330 కోట్లు వెచ్చించనుంది.

    30,000 కంటే ఎక్కువ మంది కూర్చునేలా దీన్ని నిర్మిస్తున్నారు. 2025 చివరి నాటికి ఈ స్డేడియాన్ని ప్రారంభించనున్నారు.

    ఈ స్టేడియంను ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) బీసీసీఐ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తోంది. ఇది దీర్ఘకాలిక ప్రాతిపదికన యూపీసీఏకు లీజుకు ఇవ్వనుంది.

    ఇందులో ఏడు పిచ్‌లు, ప్రాక్టీస్ నెట్‌లు, లాంజ్‌లు, వ్యాఖ్యాతల బాక్స్, మీడియా సెంటర్, పెద్ద హాస్టల్ ఉంటాయి.

    లార్సెన్ & టూబ్రో అనే నిర్మాణ సంస్థ ఇప్పటికే పనులను మొదలు కూడా పెట్టింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ, సచిన్

    #WATCH | Sachin Tendulkar with PM Modi and CM Yogi Adityanath at the event to mark the foundation stone laying of an international cricket stadium in Varanasi, UP pic.twitter.com/TjgIHNrelD

    — ANI (@ANI) September 23, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    క్రికెట్
    తాజా వార్తలు
    నరేంద్ర మోదీ

    తాజా

    Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక విశాఖపట్టణం
    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్

    ఉత్తర్‌ప్రదేశ్

    గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో భవనం నుంచి దూకేస్తున్న జనం  దిల్లీ
    కన్వర్ యాత్రలో అపశ్రుతి, విద్యుదాఘతంతో ఐదుగురు భక్తుల మృతి భారతదేశం
    ఫేస్‌బుక్ ప్రేమాయం: యూపీ యువకుడిని పెళ్లాడిన బంగ్లాదేశ్‌ మహిళ; ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే! బంగ్లాదేశ్
    Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు  తాజా వార్తలు

    క్రికెట్

    బీసీసీకి షాక్ ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ సంఘం.. మరోసారి షెడ్యూల్‌లో మార్పులకు విజ్ఞప్తి  బీసీసీఐ
    రెండో బౌలర్‌గా బుమ్రా ప్రపంచ రికార్డు.. టీమిండియాకు గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన యార్కర్ కింగ్ టీమిండియా
    ఆసియా కప్ కూర్పుపై రోహిత్ కీలక వ్యాఖ్యలు.. ఆ పాగల్ పని చేయబోమని స్పష్టం   రోహిత్ శర్మ
    ఆసియాకప్ జట్టులో చాహల్ కు చోటు ఎందుకు దక్కలేదో తెలుసా టీమిండియా

    తాజా వార్తలు

    వన్ ప్లస్ ప్యాడ్ గో: అక్టోబర్ 6న లాంచ్ కానున్న సరికొత్త ట్యాబ్  ట్యాబ్
    బీజేపీతో పొత్తు లేదు, ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం: అన్నాడీఎంకే  ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    కొత్త పార్లమెంట్‌లో టెక్నాలజీ మూములుగా ఉండదు.. సమయం దాటితే మైక్‌ కట్‌ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    శివసేన: ఎమ్మెల్యేల అనర్హతపై గడువు విధించాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం  శివసేన

    నరేంద్ర మోదీ

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ సోనియా గాంధీ
    G-20 సమావేశం : దిల్లీలో యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు దుబాయ్
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ 9అంశాలపై చర్చించాలి: మోదీకి సోనియా గాంధీ లేఖ  సోనియా గాంధీ
    సెప్టెంబర్ 19నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025