NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీజేపీ పాలిత రాష్ట్రాలు కులగణన ఎందుకు చేయట్లేదు?: జైరాం రమేష్
    తదుపరి వార్తా కథనం
    బీజేపీ పాలిత రాష్ట్రాలు కులగణన ఎందుకు చేయట్లేదు?: జైరాం రమేష్
    బీజేపీ పాలిత రాష్ట్రాలు కులగణన ఎందుకు చేయట్లేదు?: మోదీని ప్రశ్నించిన జైరాం రమేష్

    బీజేపీ పాలిత రాష్ట్రాలు కులగణన ఎందుకు చేయట్లేదు?: జైరాం రమేష్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 08, 2023
    06:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేపట్టడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ పేర్కొన్నారు.

    రాజస్థాన్‌లోని అశోక్ గహ్లోత్ సర్కార్ కులగణన చేపడుతున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే రమేష్ ఈ అంశంపై మాట్లాడారు.

    సామాజిక న్యాయం, హక్కుల కోసం చేపట్టే కులగణన ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

    రాజస్థాన్‌లో భారత జోడో యాత్ర జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అనేక కుల సంఘాల సభ్యులు కలిసి ఈ అంశాన్ని విన్నించారని, వారు వినతిని రాహుల్ సీరియస్‌గా తీసుకున్నారని చెప్పారు.

    Details

    దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలి

    కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీజేపీని డిమాండ్ చేస్తోందని, దేశంలో బిహార్ తర్వాత కులాల సర్వే నిర్వహించనున్న రెండో రాష్ట్రంగా రాజస్థాన్ నిలవనుందని జైరాం రమేష్ వెల్లడించారు.

    ఇక విపక్షాల కూటమి 'ఇండియా' కూడా దీన్నే ప్రధాన ఎజెండాగా తీసుకొని ముందుకు వెళుతుందన్నారు.

    స్థానిక ప్రజల మనోభావాలకు అనుగుణంగా కుల గణనను చేపట్టాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

    అయితే ఇది స్వాగతించాల్సిన విషయమని జైరాం రమేష్ వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    బీజేపీ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    కాంగ్రెస్

    బీజేపీకి మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా; కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్ బీజేపీ
    వారు ముమ్మాటికి 'ఆదివాసీ'లే.. వనవాసులు అంటే ఒప్పుకోం: రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ
    బీజేపీకి ఓటు వేసిన వాళ్లందరూ రాక్షసులే; కాంగ్రెస్ నేత సూర్జేవాలా వ్యాఖ్యలపై దుమారం బీజేపీ
    ఎర్రకోటలో ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీ.. మాజీ ప్రధానుల సేవలను గుర్తుచేసుకున్న ఖర్గే మల్లికార్జున ఖర్గే

    బీజేపీ

    అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం.. ఆ 2 రాష్ట్రాల అభ్యర్థుల తొలి జాబితా విడుదల  భారతదేశం
    రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు షాక్..బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు రాజస్థాన్
    ఆ హామీలతో ఎన్నికలో బరిలోకి బీజేపీ.. మోదీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? కేంద్ర ప్రభుత్వం
    Digvijay Singh: మధ్యప్రదేశ్‌లో నుహ్ తరహా అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్లాన్: దిగ్విజయ్ సింగ్  మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025