NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vaishno Devi Temple: వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం.. పిస్టోల్‌తో ఆలయంలోకి ప్రవేశించిన మహిళ
    తదుపరి వార్తా కథనం
    Vaishno Devi Temple: వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం.. పిస్టోల్‌తో ఆలయంలోకి ప్రవేశించిన మహిళ
    వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం.. పిస్టోల్‌తో ఆలయంలోకి ప్రవేశించిన మహిళ

    Vaishno Devi Temple: వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం.. పిస్టోల్‌తో ఆలయంలోకి ప్రవేశించిన మహిళ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 18, 2025
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్మూలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక స్థలం శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయంలో తీవ్ర భద్రతా లోపం బయటపడింది.

    ఒక మహిళ భద్రతా తనిఖీలను తప్పించుకుని, పిస్టోలుతో ఆలయంలోకి ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, మార్చి 15న ఓ మహిళ తన వద్ద పిస్టోల్‌తో వైష్ణోదేవి ఆలయంలోకి వెళ్లింది.

    ఈ విషయాన్ని ఆలయ అధికారులు గమనించగానే వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

    విచారణలో ఆమె ఢిల్లీలో పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న జ్యోతి గుప్తాగా గుర్తించారు.

    వివరాలు 

    ఆలయ భద్రతా విభాగంపై అనేక ప్రశ్నలు

    గడువు ముగిసిన లైసెన్స్ ఉన్న తుపాకిని ఆలయంలోకి తీసుకురావడంపై ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

    ఈ ఘటన ఆలయ భద్రతా విభాగంపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది.

    భక్తులు భద్రతా చర్యల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మహిళ ఆలయం లోపలికి ప్రవేశించే వరకు భద్రతా సిబ్బంది ఎందుకు అప్రమత్తంగా వ్యవహరించలేకపోయారని విమర్శిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్మూ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    జమ్మూ

    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  రోడ్డు ప్రమాదం
    కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం  భారతదేశం
    Ladakh : పాక్ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం వేచి ఉన్నారు: నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025