NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉత్తరాదిలో తగ్గని వరదలు.. తాజ్ మహల్ గోడలను 45 ఏళ్లకు తాకిన యమున
    తదుపరి వార్తా కథనం
    ఉత్తరాదిలో తగ్గని వరదలు.. తాజ్ మహల్ గోడలను 45 ఏళ్లకు తాకిన యమున
    తాజ్ మహల్ గోడలను 45 ఏళ్లకు తాకిన యమునా

    ఉత్తరాదిలో తగ్గని వరదలు.. తాజ్ మహల్ గోడలను 45 ఏళ్లకు తాకిన యమున

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 19, 2023
    12:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాదిలో కొద్ది రోజులుగా కుంభవృష్టి కారణంగా యమున ఉగ్రరూపం కొనసాగిస్తోంది. ప్రమాదకర స్థాయికి మించి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

    ఈ మేరకు ఆగ్రాలో నీటిమట్టం భారీగా పెరిగి తాజ్ మహల్ గోడలను తాకుతోంది.భారీ వరదలతో స్మారక చిహ్నం వెనుక ఉద్యానవనం మునిగింది. 45 ఏళ్ల తర్వాత తాజ్ ను యమున తాకడం ఇదే తొలిసారి.

    1978లో సంభవించిన వరదల్లో తాజ్ ను యమున చుట్టుముట్టింది. 508 అడుగుల ఎత్తులో యమున ప్రవహించడంతో తాజ్‌ బేస్‌మెంట్‌లోని 22 గదుల్లోకి నీరు చేరింది.

    తాజా వరదలతో తాజ్ కు ముప్పు లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. తనిష్క్, లోహియా నగర్, దయాల్బాగ్, రాజశ్రీ ప్రాంతాలన్నీ జలమయం కాగా కైలాస మహాదేవ్ గర్భగుడిలోకి వరద చేరింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    తాజ్ మహల్ గోడలను చుట్టుముట్టిన వరద నీరు

    #WATCH | Uttar Pradesh: The water level of the Yamuna River continues to increase in Agra. pic.twitter.com/pRRFoUirUU

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 19, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ

    మద్యం ప్రియులకు దిల్లీ మెట్రో గుడ్ న్యూస్.. రెండు సీల్డ్ బాటిళ్లకు అనుమతి మెట్రో స్టేషన్
    ఐఐటీ, ఐఐఎమ్​, ఎన్​ఐటీ, ఎయిమ్స్​లు నవ భారతాన్ని నిర్మిస్తాయి : నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ
    డిజిటల్ లావాదేవీల్లో ఇండియాకు ప్రత్యేక గుర్తింపు: ప్రధాని నరేంద్ర మోదీ  భారతదేశం
    ప్రధాని మోదీ ఇంటిపై డ్రోన్; ఉలిక్కిపడ్డ దిల్లీ పోలీసులు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025