NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM YS Jagan: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ 
    తదుపరి వార్తా కథనం
    CM YS Jagan: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ 
    CM YS Jagan: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

    CM YS Jagan: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 09, 2024
    02:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానితో సీఎం జగన్‌ సుమారు గంటన్నరపాటు సమావేశం అయ్యారు.

    ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, తెలంగాణ నుంచి పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ బకాయిలను సీఎం జగన్‌ ప్రస్తావించారు.

    ఈ భేటీ అనంతరం సీఎం జగన్ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో సమావేశమై రాష్ట్రానికి నిధుల విడుదలపై చర్చిస్తారు.

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో రాష్ట్రంలో పలు సర్వేలు వెల్లువెత్తడంతో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధాని మోదీతో  సీఎం జగన్‌ భేటీ

    .@ysjagan meets PM @narendramodi #YSJagan #Modi pic.twitter.com/uAXej0ffeG

    — Suresh PRO (@SureshPRO_) May 26, 2019
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    అమరావతి ఆర్‌5 జోన్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అమరావతి
    నేడు దిల్లీకి సీఎం వైఎస్ జగన్..వర్షాకాల సమావేశాల వేళ మోదీతో కీలక భేటీ  నరేంద్ర మోదీ
    వైఎస్ జగన్ సంస్థలు జగతి, భారతి, ఎంపీ విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు  సుప్రీంకోర్టు
    ఏపీ పర్యాటకానికి జోష్; 3 ఒబెరాయ్ హోటళ్లకు సీఎం జగన్ శంకుస్థాపన  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025