NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / BCCI: భారత్‌ ఆడే వార్మప్‌ మ్యాచ్‌లో బీసీసీఐ ప్రత్యేక నిబంధనలు.. అభిమానులను అనుమతించకండి
    తదుపరి వార్తా కథనం
    BCCI: భారత్‌ ఆడే వార్మప్‌ మ్యాచ్‌లో బీసీసీఐ ప్రత్యేక నిబంధనలు.. అభిమానులను అనుమతించకండి
    భారత్‌ ఆడే వార్మప్‌ మ్యాచ్‌లో బీసీసీఐ ప్రత్యేక నిబంధనలు.. అభిమానులను అనుమతించకండి

    BCCI: భారత్‌ ఆడే వార్మప్‌ మ్యాచ్‌లో బీసీసీఐ ప్రత్యేక నిబంధనలు.. అభిమానులను అనుమతించకండి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 13, 2024
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్‌కు సిద్ధమవుతోంది. వాకా స్టేడియం వేదికగా ప్రాక్టీస్‌ సెషన్‌ ప్రారంభమైంది. అయితే ఈ ప్రాక్టీస్‌ను అభిమానులకు అనుమతించలేదు.

    అంతేకాకుండా, సిబ్బంది కూడా ఫోన్లను తీసుకోలేదని సమాచారం. అయితే భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ ఫొటోలు సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి.

    ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా వర్కౌట్ చేసిన వార్మప్‌ మ్యాచ్‌కు కూడా అభిమానులను అనుమతించకూడదని తెలిపింది.

    22న పెర్త్‌లో ఆసీస్‌తో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు, భారత్‌-ఎతో జరుగాల్సిన సన్నాహక మ్యాచ్‌ తొలుత రద్దు చేశారు.

    అయితే తాజాగా ఇంట్రాస్క్వాడ్‌ వార్మప్‌ మ్యాచ్‌ను వాకా వేదికపై శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించాలని నిర్ణయించారు.

    Details

    ప్రాక్టీస్ కు హజరు కాని విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా

    పెర్త్‌ పిచ్‌ పేస్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ వార్మప్ మ్యాచ్‌ భారత్‌ ఆటగాళ్లకు ఆస్ట్రేలియాలో పేస్‌ బౌలింగ్‌కు సిద్ధం కావడానికి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావించింది.

    ప్రాక్టీస్ సెషన్‌కు విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా హాజరుకాలేదు. ఈ రోజు ఆప్షనల్‌ సెషన్ కావడంతో వారు విశ్రాంతి తీసుకున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్‌ గడ్డపై అడుగు పెట్టలేదు.

    భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌లో లేకపోవడం, ఆసీస్‌ పేస్ బౌలర్ల నుంచి సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని క్రికెట్‌ దిగ్గజం బ్రెట్‌ లీ వ్యాఖ్యానించారు.

    ప్రత్యేకంగా ఓపెనర్‌గా ఆడే రోహిత్‌కు కొత్త బంతితో మరింత కఠినమైన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉందని బ్రెట్‌ లీ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    భారత జట్టు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    బీసీసీఐ

    BCCI: రాజ్‌కోట్‌ టెస్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌ రీ ఎంట్రీ.. బీసీసీఐ వెల్లడి  రవిచంద్రన్ అశ్విన్
    BCCI: టెస్ట్ మ్యాచ్‌ ఫీజులను పెంచనున్న బీసీసీఐ తాజా వార్తలు
    BCCI: ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ కి షాక్ ఇచ్చిన బిసిసిఐ.. కాంట్రాక్ట్‌లు రద్దు.. పూర్తి జాబితా ఇదే   క్రీడలు
    Ishan-Shreyas: 'ఎవరినీ బలవంతం చేయలేరు'.. ఇషాన్-శ్రేయాస్‌ వ్యవహారంపై సాహా కీలక వ్యాఖ్యలు  శ్రేయస్ అయ్యర్

    భారత జట్టు

    శ్రీలంకతో జరిగే మొదటి వన్డేలో అదే ఫామ్ కొనసాగేనా..! క్రికెట్
    భారత్ బ్యాట్‌మెన్స్ రాణించకపోతే కష్టమే క్రికెట్
    నాలుగో స్థానంలో సూర్యానా.. అయ్యారా..? క్రికెట్
    వన్డే సిరీస్ ముందే టీమిండియాకు షాక్.. బుమ్రా దూరం క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025