NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / నేడు బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి!
    తదుపరి వార్తా కథనం
    నేడు బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి!
    నేడు బంగ్లాతో తలపడనున్న భారత్

    నేడు బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 09, 2023
    01:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దాదాపు 4 నెలల తర్వాత భారత మహిళల జట్టు మళ్లీ బరిలోకి దిగుతోంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో నేడు బంగ్లాదేశ్‌తో తలపడేందుకు టీమిండియా జట్టు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను బంగ్లాతో ఆడనుంది.

    నేడు తొలి టీ20 మ్యాచ్ మిర్పూర్ లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగనుంది. టీమిండియా జట్టు బంగ్లాదేశ్ జట్టు కన్నా అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ ఉంది. భారత్ నుంచి పలువురు సీనియర్లు ఈ సిరీస్ దూరం కావడంతో యువ క్రీడాకారిణులపై అంచనాలు పెరిగిపోయాయి.

    ముఖ్యంగా కొత్త వికెట్ కీపర్ ఉమా చెట్రి, రాశి కనోజియా, ఆంధ్ర స్పిన్నర్ బారెడ్డి అనూషలపై అందరి దృష్టి నెలకొంది.

    Details

    బంగ్లాదేశ్ తలపడే టీమిండియా జట్టు ఇదే

    ఇక స్టార్‌ బ్యాటర్లు మందన, షఫాలీ, రోడ్రిగ్స్‌, సమిష్టిగా రాణిస్తే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు. రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ వంటి అనుభవజ్ఞులైన స్పిన్నర్లు కూడా ఈ పర్యటనకు దూరమయ్యారు. అయితే వారి స్థానంలో అనూష బారెడ్డి, రాశీ కనోజియా ఎంపిక చేశారు.

    తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా):

    షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్‌కీపర్‌), దేవికా వైద్య, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, బారెడ్డి అనూష

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    టీమిండియా

    సెలక్షన్ కమిటీ చీఫ్‌ పదవిపై వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నారంటే? వీరేంద్ర సెహ్వాగ్
    వెస్టిండీస్ టూరుకు భారత జట్టు ప్రకటన.. తొలిసారిగా భారత జట్టులోకి యువ ప్లేయర్లు క్రికెట్
    పానీపూరీ అమ్మిన కుర్రాడికి భారత జట్టులో స్థానం క్రికెట్
    యూరప్ నడిబొడ్డున రెస్టారెంట్‌ను ఓపెన్ చేసిన సురేష్ రైనా.. పిక్స్ వైరల్ సురేష్ రైనా

    క్రికెట్

    ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ సూపర్ సిక్స్ : శ్రీలంకతో పోరుకు సిద్ధమైన నెదర్లాండ్ శ్రీలంక
    సెంచరీతో విజృంభించిన వీవీఎస్ లక్ష్మణ్ కొడుకు టీమిండియా
    హునుమ విహారి సంచలన నిర్ణయం.. ఆంధ్ర జట్టుకు గుడ్‌బై టీమిండియా
    CWC Qualifiers: శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ.. గాయం కారణంగా తప్పుకున్న దుష్మంత చమీరా  శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025