తదుపరి వార్తా కథనం

ICC: టీ20 ఆఫ్ ది ఇయర్ జట్టులో నలుగురు భారత క్రికెటర్లు, కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపిక
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 25, 2025
03:45 pm
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024 టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ను శనివారం విడుదల చేసింది. ఈ జట్టుకు వరల్డ్కప్ గెలుపు సారథి రోహిత్ శర్మనే కెప్టెన్గా నియమించారు.
టీమిండియాకు చెందిన నలుగురు ఆటగాళ్లు ఈ జట్టులో చోటు సంపాదించారు.
రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ జట్టులో ఉన్నారు.
2024 టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ సభ్యుల జాబితా
రోహిత్ శర్మ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్, బాబర్ అజామ్, నికోలస్ పూరన్, సికిందర్ రజా, హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, వానిందు హసరంగ, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్