NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / హైదరాబాద్ స్టేడియం రూపరేఖలు మారనున్నాయ్..!
    తదుపరి వార్తా కథనం
    హైదరాబాద్ స్టేడియం రూపరేఖలు మారనున్నాయ్..!
    కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం

    హైదరాబాద్ స్టేడియం రూపరేఖలు మారనున్నాయ్..!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 11, 2023
    06:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది ఆక్టోబర్-నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నికి ముందే దేశంలోని స్టేడియాలు కొత్త హంగులతో తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తోంది.

    కొన్ని స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని అభిమానులు ఫిర్యాదు చేయడంతో బోర్డు స్టేడియాల రూపురేఖలు మార్చడానికి సిద్ధమైంది.

    బీసీసీఐ చేతిలో నిధులు ఉన్నా.. దేశంలోని క్రికెట్ స్టేడియాలు మాత్రం ఆధ్వాన స్థితిలో ఉన్నాయి.

    ఇటువంటి తరుణంలో ఐదు స్టేడియాలకు రూ.500 కోట్లతో పునరుద్ధరణ పనులు చేయనున్నారు. ఈసారి వరల్డ్ కప్ కోసం దేశవ్యాప్తంగా 12 మైదానాలను బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది.

    స్టేడియం

    వన్డే వరల్డ్ కప్ స్టేడియాలకు నిధులు మంజూరు

    రాజీవ్ గాంధీ స్టేడియానికి రూ.117.17 కోట్లు, ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌కి రూ.127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, వాంఖడే స్టేడియానికి రూ.78.82 కోట్లను బీసీసీఐ ఖర్చు చేయనుంది. దీంతో ఈ స్టేడియాల రూపురేఖలు మారనున్నాయి.

    వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియాలో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనున్నట్లు సమాచారం

    ఇక వరల్డ్ కప్ నాటికి స్టేడియాలు కొత్త హంగులతో దర్శనమివ్వనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    క్రికెట్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బీసీసీఐ

    ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ క్రికెట్
    బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది క్రికెట్
    Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా క్రికెట్

    క్రికెట్

    సిరీస్ ఓటమితో వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించని శ్రీలంక శ్రీలంక
    IPL 2023: గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్..! రిషబ్ పంత్
    మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ దూరం గుజరాత్ జెయింట్స్
    బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్‌ను ట్రోల్ చేసిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025