NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు
    మూడో టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా

    ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 04, 2023
    10:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు కోసం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పిచ్‌పై ఐసీసీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మ్యాచ్ మూడో రోజు ఉదమయే ముగిసిపోవడంతో పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం మూడు డీమెరిట్ పాయింట్లను అందుకుంది.

    ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి నివేదిక సమర్పించింది. ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ ల అభిప్రాయాలను ఆ నివేదికలో పొందుపరిచారు.

    ఇండోర్ పిచ్ నాసిరకగా ఉందని ఐసీసీ తెలిపింది. ఐసీసీ నిర్ణయంపై అప్పీల్ చేసేందుకు బీసీసీఐకీ 14 రోజులు గడువు ఇవ్వడం గమనార్హం.

    ఐసీసీ

    ఐదేళ్ల పాటు స్టేడియంపై నిషేదం పడే అవకాశం

    తొలిరోజు నుంచే స్పిన్నర్లకు సహకారం లభించడంతో తొలి మూడు టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. స్పిన్ అనుకూల పరిస్థితులకు జోడిస్తూ ఇండోర్ ట్రాక్ కూడా అసమాన బౌన్స్‌ను కలిగి ఉండటంతో తొలి రెండు రోజుల్లో 30 వికెట్లు పడిపోయాయి. ఇందులో 26 వికెట్లు స్పిన్నర్లకే పడడం విశేషం.

    ICC పిచ్, ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ ప్రకారం ఐదు సంవత్సరాల వ్యవధిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లను అందజేస్తే అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించకుండా 12 నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది.

    మరోసారి పిచ్‌పై ఇలాంటి సీన్‌ రిపీట్‌ అయితే మాత్రం ఐదేళ్ల పాటు స్టేడియంపై నిషేధం పడే అవకాశం ఉందని ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    క్రికెట్

    తాజా

    Trump: $175 బిలియన్ల 'గోల్డెన్ డోమ్' రక్షణ వ్యవస్థను ఆవిష్కరించిన ట్రంప్  అమెరికా
    Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్
    Marco Rubio: శాంతి చర్చలు నిలిచిపోతే రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తాం: మార్కో రూబియో అమెరికా
    Vizianagaram: ఐఈడీ సిద్ధం చేస్తుండగా సిరాజ్‌ అరెస్ట్.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు విజయనగరం

    ఐసీసీ

    ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఐసీసీ టీ20 జట్టులో సూర్య, కోహ్లీ, పాండ్య క్రికెట్
    ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం క్రికెట్

    క్రికెట్

    IND vs AUS : ముగ్గురు స్పిన్నర్లతో ఆడించడం అనవసరం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    క్రికెట్ దేవుడు సచిన్ కోసం భారీ విగ్రహం.. ఫ్యాన్స్‌కు పండుగే సచిన్ టెండూల్కర్
    pakistan super league: ధోనీలాగా షాట్ కొట్టిన రషీద్ ఖాన్ రషీద్ ఖాన్
    ఇరానీ కప్‌లో తలపడనున్న మధ్యప్రదేశ్, రెస్ట్ ఆఫ్ ఇండియా రంజీ ట్రోఫీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025