NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా
    తదుపరి వార్తా కథనం
    టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా
    భారత్ 20 ఓవర్లలో 155/6 పరుగులు చేసింది

    టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 21, 2023
    09:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐర్లాండ్‌పై ఇండియా ఉమెన్స్ టీమ్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఇండియా గెలిచింది. టీ20 వరల్డ్ కప్‌లలో వరుసగా మూడోసారి ఇండియా సెమీస్ చేరడం విశేషం.

    2018, 2002లలోనూ సెమీఫైనల్‌కి చేరిన ఇండియా, 2020 ఫైనల్ లో రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ 20 ఓవర్లలో 155/6 స్కోరు చేసింది. స్మృతిమంధాన 87 పరుగులు చేసి, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది.

    భారత ఓపెనర్లు షఫాలీవర్మ, మంధాన 62 పరుగులు జోడించారు. హర్మన్‌ప్రీత్‌కౌర్ 13 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్ డెలానీ మూడు వికెట్లు తీశాడు.

    గెలుపు

    5 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు

    దీంతో వర్షం పడటంతో మ్యాచ్ సాధ్యం కాలేదు. అయితే అప్పటికి ఐర్లాండ్ డీఎల్ఎస్ స్కోరు కంటే 5 పరుగులు వెనుకబడి ఉంది. తిరిగి మ్యాచ్ ప్రారంభం కాకపోవడంతో అదే 5 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది.

    మంధాన టీ20 కెరీర్‌లో 2800 పరుగులు చేసిన ఆరో ప్లేయర్‌గా నిలిచింది. టీ20ల్లో మొత్తం 22 అర్ధశతకాలను నమోదు చేసింది. ICC మహిళల T20 వరల్డ్ కప్‌లో మంధాన 23.52 సగటుతో 447 పరుగులు చేయడం గమనార్హం.

    భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టీ20ల్లో 3,000 పరుగులను సాధించింది. ఫార్మాట్‌లో పరుగుల పరంగా ఆమె సుజీ బేట్స్ (3,820), మెగ్ లానింగ్ (3,346), సారా టేలర్ (3,166) వంటి వారి సరసన చేరింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉమెన్ టీ20 సిరీస్
    క్రికెట్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఉమెన్ టీ20 సిరీస్

    8వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం క్రికెట్
    ఫైనల్లో భారత్ మహిళలు ఓటమి క్రికెట్
    ఫిబ్రవరి 12న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్
    టీ20 ఉమెన్స్ ప్రపంచ కప్‌లో ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు క్రికెట్

    క్రికెట్

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటనున్న గుజరాత్ జెయింట్స్ గుజరాత్ జెయింట్స్
    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగించేనా..? ముంబయి ఇండియన్స్
    జింబాబ్వే నడ్డి విరిచిన విండీస్ బౌలర్, సిరీస్ కైవసం జింబాబ్వే
    INDvsAUS : శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వేటు ఎవరిపై..? శ్రేయస్ అయ్యర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025