తదుపరి వార్తా కథనం
Ind Vs Nz: మూడో టెస్టులో పంత్, గిల్ హాఫ్ సెంచరీలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 02, 2024
10:49 am
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడోవ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ అర్థ శతకాలు నమోదు చేశారు.
వీరిద్దరూ కలిసి ఐదోవ వికెట్కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా సమాచారం ప్రకారం, గిల్ 58 రన్స్, పంత్ 50 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. పంత్ కేవలం 36 బంతుల్లోనే తన అర్థ శతకాన్ని సాధించాడు.
ఇప్పటి వరకు, భారత్ 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 రన్స్ చేసింది. భారత్ 72 రన్స్ తేడాతో న్యూజిలాండ్ వెనుకబడింది.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 235 రన్స్ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏడోవ హాఫ్ సెంచరిని నమోదు చేసిన గిల్
Shubman Gill gets to his 7th Test half-century!
— BCCI (@BCCI) November 2, 2024
An entertaining FIFTY partnership comes 🆙 between him and Rishabh Pant 🤜🤛#TeamIndia trail by 83 runs
Live - https://t.co/KNIvTEyxU7#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/in6ILLdrzG