Page Loader

రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియం: వార్తలు

18 Mar 2025
ఉప్పల్

Rajiv Gandhi International Stadium: ఐపీఎల్‌ 2025కు పటిష్ట బందోబస్తు.. 450 సీసీ కెమెరాలతో నిఘా

ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మార్చి 23 నుంచి మే 21 వరకు జరిగే 18వ ఎడిషన్‌ టాటా ఐపీఎల్‌ 2025 క్రికెట్‌ పోటీల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు సోమవారం నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

భారత్‌తో వన్డే సిరీస్‌కు సై అంటున్న న్యూజిలాండ్

భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది. ఇప్పటికే శ్రీలంకతో వన్డే సిరీస్ సాధించిన టీమిండియా మంచి ఫామ్ లో ఉంది. న్యూజిలాండ్ కూడా పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సాధించి, ఆత్మ విశ్వాసంతో ఉంది. భారత్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా పైచేయిగా నిలిచింది.