Page Loader

ఉప్పల్: వార్తలు

Rajiv Gandhi International Stadium: ఐపీఎల్‌ 2025కు పటిష్ట బందోబస్తు.. 450 సీసీ కెమెరాలతో నిఘా

ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మార్చి 23 నుంచి మే 21 వరకు జరిగే 18వ ఎడిషన్‌ టాటా ఐపీఎల్‌ 2025 క్రికెట్‌ పోటీల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు సోమవారం నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Trains: ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్ సమస్య.. నిలిచిపోయిన రైళ్లు

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్ సమస్య కారణంగా భారీ అవాంతరాలు చోటు చేసుకున్నాయి.

IPL-Uppal-Metro Trains: ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్...మెట్రోరైళ్ల సమయం పొడిగింపు

గురువారం హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పల్ (Uppal) మైదానంలో ఐపీఎల్ (IPL) మ్యాచ్ సందర్భంగా నగరవాసులకు హైదరాబాద్ మెట్రో (Metro Rail)శుభవార్త అందించింది.

IND vs ENG: ఉప్పల్ టెస్టులో టీమిండియా ఓటమి 

ఉప్పల్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 28పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు 1-0ఆధిక్యంలోకి వెళ్లింది.

27 Jan 2024
టీమిండియా

IND vs ENG 1st Test: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. 436 పరుగులకు ఆలౌట్ 

హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

Mahadev betting app case: దుబాయ్‌లో పట్టుబడిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని 

Mahadev betting app case: మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నిందితుల్లో ఒకరు, దాని యజమాని రవి ఉప్పల్‌ను దుబాయ్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

12 Jun 2023
క్రికెట్

హైదారాబాద్ క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఉప్పల్‌లో నో వరల్డ్ కప్ మ్యాచ్!

ఈ ఏడాది ఆక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వన్డే ప్రపంచ కప్ కు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ సోమవారం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

03 May 2023
ఐపీఎల్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు త్వరలోనే ఎన్నికలు!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హెచ్‌సీఏ కార్యవర్గం రద్దుతో ప్రస్తుతం సుప్రీంకోర్టు మాజీ జడ్జీ నాగేశ్వర్ రావు పర్యవేక్షణలో హెచ్‌సీఏ కొనసాగుతున్న విషయం తెలిసిందే.