NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / విండీస్‌తో టీ20 సిరీస్.. యువ ప్లేయర్స్‌కు ఛాన్స్! బరిలో రింకూసింగ్ 
    తదుపరి వార్తా కథనం
    విండీస్‌తో టీ20 సిరీస్.. యువ ప్లేయర్స్‌కు ఛాన్స్! బరిలో రింకూసింగ్ 
    రింకూ సింగ్

    విండీస్‌తో టీ20 సిరీస్.. యువ ప్లేయర్స్‌కు ఛాన్స్! బరిలో రింకూసింగ్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 06, 2023
    12:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపటి నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది.

    ఈ ఫైనల్ ముగిసిన అనంతరం టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.

    ఈ సిరీస్ లు జూలై-ఆగస్టు మధ్యలో జరగనున్నాయి. ముఖ్యంగా టీ20 సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీకి సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

    వీరి స్థానంలో ఐపీఎల్ లో అదరగొట్టిన రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. వెటరన్ పేసర్ మోహిత్ శర్మ కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

    Details

    టీమిండియా

    వెస్టిండీస్ తో జరిగే టీ20 సిరీస్ కు టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా నియామకం కానున్నట్లు సమాచారం. అదే విధంగా వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించారు.

    వచ్చే ఏడాది జరగనున్న టీ 20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని యువ క్రికెటర్లను బీసీసీఐ తయారు చేసే పనిలో పడింది.

    ఐపీఎల్ లో సత్తా చాటిన యువ ప్లేయర్లు ఒకవేళ అంతర్జాతీయ టీ20ల్లో ఎంట్రీ ఇస్తే ఎలా రాణిస్తారో వేచి చూడాల్సిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్

    టీమిండియా

    తొలి వన్డేలో టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్ క్రికెట్
    రెండో వన్డేలో పరువు కోసం ఆసీస్.. సిరీస్ కోసం భారత్ క్రికెట్
    మార్ష్, హెడ్ సూపర్ ఇన్నింగ్స్, ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ క్రికెట్
    లెజెండ్ లీగ్ 2023 విన్నర్‌గా ఆసియా లయన్స్ క్రికెట్

    క్రికెట్

    ఐపీఎల్ 2023లో బౌలర్ల హవా మామూలుగా లేదుగా.. లిస్టులో ఎవరున్నారంటే? ఐపీఎల్
    పాంటింగ్, లారా వల్ల ప్లేయర్స్ ఎదగలేకపోతున్నారు : గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ ఐపీఎల్
    వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ షెడ్యుల్ ను ప్రకటించిన ఐసీసీ ఐసీసీ
    ఎంఎస్ ధోనిపై నిషేధం.. ఫైనల్  మ్యాచ్‌కు దూరం..? ఎంఎస్ ధోని
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025