NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Manoj Tiwary: 'నన్ను ఎందుకు తొలగించారని ధోనీని అడగాలనుకుంటున్నాను': అవకాశం ఇస్తే రోహిత్ శర్మ,విరాట్ లా ఆడేవాడిని 
    తదుపరి వార్తా కథనం
    Manoj Tiwary: 'నన్ను ఎందుకు తొలగించారని ధోనీని అడగాలనుకుంటున్నాను': అవకాశం ఇస్తే రోహిత్ శర్మ,విరాట్ లా ఆడేవాడిని 
    Manoj Tiwary: 'నన్ను ఎందుకు తొలగించారని ధోనీని అడగాలనుకుంటున్నాను'

    Manoj Tiwary: 'నన్ను ఎందుకు తొలగించారని ధోనీని అడగాలనుకుంటున్నాను': అవకాశం ఇస్తే రోహిత్ శర్మ,విరాట్ లా ఆడేవాడిని 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 20, 2024
    12:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    క్రికెట్ నుండి రిటైర్ అయిన ఒక రోజు తర్వాత,బెంగాల్ స్టార్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

    అతని చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసినప్పటికీ,2011లో ప్లేయింగ్ XI నుండి తనను ఎందుకు తొలగించారని అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనిని అడగాలనుకున్నా అని మనోజ్‌ తివారి తెలిపాడు.

    తనకు గనుక అవకాశాలు లభిస్తే..విరాట్‌ కోహ్లీ,రోహిత్‌ శర్మల మాదిరి హీరో అయ్యేవాడిని అని చెప్పుకొచ్చాడు.

    2024రంజీ ట్రోఫీ సీజన్‌లో భాగంగా బిహార్‌తో మ్యాచ్‌ అనంతరం 19 ఏళ్ల ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు మనోజ్‌ తివారి తెలిపాడు.

    తివారీ ధోని నాయకత్వంలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.2008-2015 మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అతడు 12 వన్డేలు,3 టీ20లు ఆడాడు.వన్డే ఫార్మాట్‌లో 287టీ20 ఫార్మాట్‌లో 15 పరుగులు చేశాడు.

    Details 

    మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా

    అతను డిసెంబర్ 2011లో వెస్టిండీస్‌పై చెన్నైలో సెంచరీ చేశాడు.

    ఇటీవల,కేరళతో రంజీ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో తివారి X (ట్విటర్‌ ) వేదికగా ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. వచ్చే సీజన్‌ నుంచి రంజీ సీజన్‌ను తొలగించాలని, ఈ టోర్నీలో అనేక తప్పులు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. ఘన చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీలో లోపాలున్నాయని, ఈ టోర్నీ ప్రాముఖ్యతను క్రమంగా కోల్పోతున్నదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

    ఇదే విషయమై తివారి తన ఫేస్‌బుక్‌ లైవ్‌లో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    ఈ వ్యాఖ్యలతో అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    క్రికెట్

    Mohammed Shami: ప్రధాని మోదీ ఓదార్చడంతో ధైర్యం వచ్చింది : మహ్మద్ షమీ మహ్మద్ షమీ
    IND-W vs ENG-W: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లు.. భారీ విజయం  మహిళ
    IND vs SA ODI: విజృంభించిన టీమిండియా బౌలర్లు.. 116 పరుగులకే దక్షిణాఫ్రికా అలౌట్  టీమిండియా
    IPL 2024 Auction : ఐపీఎల్ 2024 వేలం.. డబ్బెంత? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే? ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025