Page Loader
సెమీస్‌లో పాక్‌పై విజయం.. ఫైనల్లో భారత్‌తో తలపడనున్న అప్ఘాన్
సెమీస్‌లో పాక్‌పై విజయం.. ఫైనల్లో భారత్‌తో తలపడనున్న అప్ఘాన్

సెమీస్‌లో పాక్‌పై విజయం.. ఫైనల్లో భారత్‌తో తలపడనున్న అప్ఘాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2023
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా వేదిక‌గా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో ఆప్గనిస్థాన్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. సెమీ ఫైనల్లో పాకిస్థాన్ పై అద్భుత విజయాన్ని చేసి ఫైనల్లోకి అప్ఘాన్ జట్టు అడుగుపెట్టింది. శనివారం భారత్-అప్ఘాన్ జట్ల మధ్య తుది పోరు జరగనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య చేధనలో అప్గాన్ 17.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. శనివారం ఫైనల్లో భారత్-పాక్ మ్యాచును చూద్దామని ఆవించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇవాళ ఉదయం జరిగిన తొలి సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా జట్టు ఓడించిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాలుగు వికెట్ల తేడాతో అప్గాన్ విజయం